ఆదోని రైతు బజార్లో ఈరోజు కూరగాయల ధరలు ఈ విధంగా ఉన్నాయి 30 07 24
పెద్ద హరివాణం విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్ చేతివాటం
కర్నూలు జిల్లా ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద హరివాణం గ్రామ రైతులు బైఠాయించి ఆందోళన నిర్వహించారు. అర్హులైన 650 మంది రైతులకు ఖరీఫ్ పంట నష్ట పరిహారం అందలేదని ఆందోళన చేశారు. వెంటనే రైతులకు పంట నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ కి వినతి పత్రం అందజేశారు. అగ్రికల్చరల్ ఆఫీసర్ అశోక్ కుమార్ తెలిపిన వివరాల మేర కు అకౌంట్ నెంబర్లు కొట్టే సమయంలో ఒక నెంబర్ […]
శ్రీశైలం డ్యాం కు భారీగా వరద నీరు.. గేట్లు ఎత్తి నాగార్జునసాగర్కు నీళ్లు
నంద్యాలజిల్లా: శ్రీశైలం జలాశయానికి భారీగా కొనసాగుతున్న వరద నీరు వచ్చి చేరుతుంది.4 లక్ష 60 వేల 040 క్యూసెక్కులు ఇన్ ఫ్లో ఉండగా, శ్రీశైలం డ్యాం పూర్తి స్దాయి నీటిమట్టం 885 అడుగులు ఉండగా ప్రస్తుతం 880.90 అడుగులు ఎత్తుకు నీళ్లు చేరాయి. డ్యామ్ లో పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు ప్రస్తుతం 198.3623 టీఎంసీలు ఉన్నట్లు అధికారి తెలిపారు.కుడి, ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. ఇన్ ఫ్లో : […]
శ్రీశైలం జలాశయానికి గంటగంటకు పెరుగుతున్న నీటిమట్టం
శ్రీశైలం జలాశయానికి గంటగంటకు పెరుగుతున్న నీటిమట్టం కారణంగా శ్రీశైలం డ్యామ్ అధికారులుసాయంత్రం 4 గంటలకు ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నట్లు డ్యామ్ అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు. అధికారులు తెలిపిన వివరాల మేరకుఇన్ ఫ్లో : 4,37,680 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 62,725 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటిమట్టం 885 అడుగులుప్రస్తుతం : 877.80 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలుప్రస్తుతం : 177.1490 టీఎంసీలుకుడి గట్టు, ఎడమ గట్టు జల విద్యుత్ […]
రవాణా, ఆర్టీసీ శాఖ, గృహ నిర్మాణంపై చంద్రబాబు సమీక్ష
నేడు రవాణా, ఆర్టీసీ శాఖపై చంద్రబాబు సమీక్ష– ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై చర్చ..– తెలంగాణ, కర్ణాటకలో అమలవుతున్న విధానంపై అధ్యయనం..– నెలకు రూ.250 కోట్లు ఖర్చవుతుందని అంచనా..– పల్లె వెలుగు, అల్ట్రా, ఎక్స్ ప్రెస్ సర్వీసులతో పాటు విశాఖ, విజయవాడలో సిటీ, మెట్రోల్లో అమలు చేసే యోచన.. నేడు గృహ నిర్మాణంపై సీఎం చంద్రబాబు సమీక్ష..౼ ఇంటి నిర్మాణానికి ఇకపై రూ.4 లక్షలు…౼ కేంద్ర ప్రభుత్వ వాటా రూ.2.5 లక్షలు…౼ రాష్ట్ర ప్రభుత్వ వాటా […]
ఆదోని రైతు బజార్లో టమాట ₹.34, వంకాయలు ₹.46
ఆదోని రైతు బజార్లో ఈరోజు కూరగాయల ధరలు ఈ విధంగా ఉన్నాయి 29 07 24
తుంగభద్ర డ్యామ్ 33 గేట్లు ఎత్తి నదిలోకి నీరు.. ప్రమాద హెచ్చరికలు జారీ..
కర్ణాటక: తుంగభద్ర: 29.07.2024 తుంగభద్ర డ్యామ్ నది పరివాహక ప్రాంతాల ప్రజలకు ప్రమాద హెచ్చరికలు జారీ..తుంగభద్ర డ్యాం 33 గేట్లు 1 అడుగులు ఎత్తి నదిలోకి 156248 క్యూసెక్కుల నీళ్లు .. ఇన్ ఫ్లో : గడచిన 24 గం. 147122 క్యూసెక్కులుఇన్ ఫ్లో : ప్రస్తుతం 156780 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 156248 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1630.88 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలుప్రస్తుతం : 97.410 […]
శ్రీశైలం జలాశయానికి భారీగా పెరుగుతున్న వరద నీరు
నంద్యాలజిల్లా: శ్రీశైలం జలాశయానికి భారీగా కొనసాగుతున్న వరద నీరు వచ్చి చేరుతుంది. అధికారులు తెలిపిన వివరాల మేరకు4 లక్ష 36 వేల 434 క్యూసెక్కులు ఇన్ ఫ్లో ఉందని తెలిపారు. శ్రీశైలం డ్యాం పూర్తి స్దాయి నీటిమట్టం 885 అడుగులు ఉండగా ప్రస్తుతం 876.70 అడుగులు ఎత్తుకు నీళ్లు చేరాయి. డ్యామ్ లో పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు ప్రస్తుతం 171.8625 టీఎంసీలు ఉన్నట్లు అధికారి తెలిపారు.కుడి, ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రలలో విద్యుత్ […]
జీతాల పెంపు పేరుతో రోడ్డున పడేశారన్నారు. ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి.
_ ఏపీలో ఆటవిక పాలన_ సూపర్ సిక్స్ పథకాల అమలు పై చేతులెత్తిన చంద్రబాబు_ ఎన్నికల్లో ప్రజలకిచ్చిన వాగ్దానాలు, హామీలపై ప్రజలు, వైస్సార్సీపీ నాయకులు ప్రశ్నించకూడదని అక్రమ కేసులు._ జీతాల పెంపు పేరుతో వలంటీర్లను రోడ్డున పడేశారు._ ప్రభుత్వం తీరు పై మండిపడ్డ మంత్రాలయం ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి..కర్నూలు జిల్లా మంత్రాలయం : ఏపీలో ఆటవిక పాలన సాగుతోందని మంత్రాలయం ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి ప్రభుత్వం తీరు పై మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల […]
యం.హెచ్.పి.యస్. సభ్యత్వం తీసుకున్న బుద్దిస్ట్ మైనారిటీ జిల్లా కార్యదర్శి
కర్నూలు జిల్లా ఆదోనిలో యం.హెచ్.పి.యస్. రాష్ట్ర కార్యదర్శి నూర్ అహ్మద్ ఆధ్వర్యంలో మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితిలో బుద్దిస్ట్ మైనారిటీ కర్నూలు జిల్లా కార్యదర్శి హెచ్. రామలింగయ్య సభ్యత్వం పొందారు. హెచ్. రామలింగయ్యను శాలువా కప్పి సన్మానించి యం.హెచ్.పి.యస్ సంస్థ లోకి నాయకులు నూర్ అహ్మద్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా నూర్ అహ్మద్ మాట్లాడుతూ యం హెచ్ పి యస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఫారుఖ్ షుబ్లీ ఆదేశాల మేరకు కర్నూలు జిల్లాలో సంస్థ బలోపేతానికి నాయకులు నిరంతరం […]