శ్రీశైలం జలాశయానికి భారీగా కొనసాగుతున్న వరద జలాశయం 10 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదలఇన్ ఫ్లో : 3,37,891 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 3,33,066 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటి మట్టం...
కర్నూలు జిల్లా ఆదోని శివారు ప్రాంతంలో వెలసిన శ్రీ శ్రీ శ్రీ ఎల్లమ్మ మాత దేవాలయము మంగళవారం జాతర సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి జాతర మహోత్సవం లో పాల్గొన్నారు.మొదట ఆలయములో వెలసిన శ్రీ శ్రీ...
విద్యుత్తు సరఫరా లో అంతరాయం… కర్నూలు జిల్లా ఆదోనిలో క్రొత్త 33KV లైన్ పనులు నిర్వహణ కారణంగా 31-07-2024 తేది బుధవారం ఉదయం 10 గం. నుంచి మధ్యాహ్నం 1గంటల వరకు రాంజాల విద్యుతు సబ్...
నంద్యాలజిల్లా 11 am update: శ్రీశైలం జలాశయానికి భారీగా కొనసాగుతున్న వరద.. జలాశయం 5 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల.ఇన్ ఫ్లో : 4,42,441 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 1,95,457...
కర్నూలు జిల్లా ఆదోని ఉదయం సుమారు 7.30 నిమిషాల కు ట్రైన్ No 12163లో అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తున్న బోయ నాగరాజు (19 సం.) అను వ్యక్తిని రైల్వే పోలీసులు పట్టుకొని అతని నుండి...
కర్నూలు జిల్లా ఆదోనిలో సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరుగుతున్న అక్రమాలను అరికట్టాలని అదేవిధంగా ఈ స్టాంప్ అధిక రేట్లు అమ్ముతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ...
కర్ణాటక: తుంగభద్ర: 30.07.2024 డ్యామ్ కు భారీ పెరిగిన వరద నీరు.. పూర్తి స్థాయికి చేరిన నీటిమట్టం..ఇన్ ఫ్లో : గడచిన 24 గంటల్లో 131821 క్యూసెక్కులుఇన్ ఫ్లో : ప్రస్తుతం 86327 క్యూసెక్కులుఔట్ ఫ్లో...
ఆదోని రైతు బజార్లో ఈరోజు కూరగాయల ధరలు ఈ విధంగా ఉన్నాయి 30 07 24
కర్నూలు జిల్లా ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద హరివాణం గ్రామ రైతులు బైఠాయించి ఆందోళన నిర్వహించారు. అర్హులైన 650 మంది రైతులకు ఖరీఫ్ పంట నష్ట పరిహారం అందలేదని ఆందోళన చేశారు. వెంటనే...
నంద్యాలజిల్లా: శ్రీశైలం జలాశయానికి భారీగా కొనసాగుతున్న వరద నీరు వచ్చి చేరుతుంది.4 లక్ష 60 వేల 040 క్యూసెక్కులు ఇన్ ఫ్లో ఉండగా, శ్రీశైలం డ్యాం పూర్తి స్దాయి నీటిమట్టం 885 అడుగులు ఉండగా ప్రస్తుతం...