కర్నూలు జిల్లా ఆదోని అరుంజ్యోతి నగర్ లో దారుణం చోటుచేసుకుంది. సంజన్న అనే వ్యక్తి బుధవారం సాయంత్రం మృతి చెందాడు. సంజన్న కుటుంబసభ్యులు తమ ఇంటి రాస్తాలో అడ్డంగా పాతిన బండలను తొలగిస్తే శవాన్ని తీసుకుని వెళతామని లేదంటే న్యాయం జరిగే వరకు కదలమని ధర్నాకు కూర్చున్నారు. బంధువులు తెలిపిన వివరాలు ఇలాఉన్నాయి తమ ఇంటికి వెళ్ళే రాస్తా కబ్జా చేసి బండలు అడ్డంగా పాతడంతో గత కొంతకాలంగా సంజన్న కుటుంభం సభ్యులు గుడిలో నివాసం ఉంటున్నమని […]
సెప్టెంబర్ నెల సామాజిక పెన్షన్లు ఆగస్టు 31 నే పంపిణీ
సెప్టెంబర్ 1న ఆదివారం సెలవు కావడంతో ఒక రోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం అమరావతి: ప్రతి నెలా 1వ తేదీన పంపిణీ చేసే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఈనెల 31వ తేదీనే (శనివారం) పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నేడు ప్రకటన విడుదల చేసింది. సెప్టెంబర్ 1వ తేదీన ఆదివారం కావడం, ఆ రోజు ఉద్యోగులకు సెలవు దినం కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. గ్రామాల్లో లేకపోవడం వల్ల […]
కర్ణాటక మద్యం తరలిస్తున్న వారిపై పోలీసుల ఉక్కుపాదం
కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్దతుంబళం గ్రామం పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఉదయం కర్ణాటక మద్యం తరలిస్తున్న వ్యక్తి ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్ఐ మహేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి కోసిగి కి చెందిన బోయ నాగరాజు అను వ్యక్తి అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తుండగా పెద్దతుంబళం శివారు కోసిగి క్రాస్ వద్ద అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 5 బాక్స్లు కర్ణాటక మద్యం, ఒక్క మోటార్ సైకిల్ ని స్వాధీనం […]
మినీ గోకులం షెడ్లకు సబ్సిడీ రుణాలు
రేషన్ కార్డు కలిగి ఉన్న ఎస్సీ, ఎస్టీ, సన్నచిన్న కారు రైతులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు దరఖాస్తు చేసుకోవచ్చు. పశుపోషణ చేసుకునే రైతులకు ప్రభు త్వం మినీగోకులం పథకం ద్వారా షెడ్లను నిర్మించుకోవడానికి సబ్సిడీ రుణాలు అందిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో సన్న, చిన్న,పేద రైతులు తాము పెంచుకుంటున్న పాడి పశువులకు సరైన వసతి కల్పించలేకపోతున్నారని, దీంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని, ప్రభుత్వం సబ్సిడీపై రుణాలు అందిస్తోంది. రెండు పశువులకు రూ.లక్షన్నర, నాలుగు ఉన్న వారికి రూ.1.85 లక్షలు, […]
శ్రీశైలం జలాశయానికి భారీగా కొనసాగుతున్న వరద నీరు
శ్రీశైలం జలాశయానికి భారీగా కొనసాగుతున్న వరద నీరుఈ సంవత్సరంలో రెండోవసారి రేడియల్ క్రెస్టు గేట్లు ఎత్తిన అధికారులుజలాశయం 3 రేడియల్ క్రెస్టు గేట్లు 10 అడుగులు మేర ఎత్తి దిగువ నాగార్జునసాగర్ కు నీటి విడుదలఇన్ ఫ్లో : 2,53,032 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 1,52,894 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులుప్రస్తుతం : 884.90 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలుప్రస్తుతం : 215.3263 టీఎంసీలుకుడి,ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ […]
అదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 28 08 24: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 12/- రూపాయలు, రిటైల్: 1kg 14/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 53/- రూపాయలు, రిటైల్: 1kg 55/- రూపాయలు
ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు
న్యూఢిల్లీ : లిక్కర్ స్కామ్ లో జైలులో ఉన్న కవితకు నేడు బెయిల్ లభించింది. సుప్రీం కోర్టు నేడు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విశ్వ నాథన్తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. కవిత తరపున సీనియర్ న్యాయ వాది ముకుల్ రోహత్గా, ఈడీ తరపున ఏఎస్పీ వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం కవితకు బెయిల్ మంజూరు చేసింది. కవితకు […]
అదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 26 08 24: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 16/- రూపాయలు, రిటైల్: 1kg 18/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 53/- రూపాయలు, రిటైల్: 1kg 55/- రూపాయలు
అక్రమంగా కొండలు పిండి చేస్తున్నారు
అనుమతులు లేవు.. అధికారులు అంటే భయములేదు.. ప్రాణాలనుతెగించి పనిచేస్తున్న కార్మికులకు సేఫ్టీ ప్రికాషన్స్ లేవు.. కొండలను పిండి చేస్తున్న హైవే రోడ్డు కాంట్రాక్టర్ల నిర్వాకంతో చుట్టుపక్కల ఉన్న స్థానికులకు ప్రశాంతతను లేకుండా చేస్తున్నారు.. కర్నూలు జిల్లా ఆదోని శివారు మండిగిరి 586 సర్వేలో అనుమతులు లేకుండా జిల్టెన్ స్టిక్క్స్ పెట్టి కొండలు పిండి చేస్తున్నరు కాంట్రాక్టర్లు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో బ్లాస్టింగ్ ప్రాంతాన్ని ఎమ్మార్వో శివరాముడు పరిశీలించి అక్కడే భారీ ఎత్తులో దాచి ఉంచిన జెలిటీన్ స్టిక్స్, […]
ఆదోని డీఎస్పీని కలిసిన జిల్లా కురవ సంఘం నాయకులు
కర్నూలు జిల్లా ఆదోని సబ్ డివిజన్ పోలీస్ అధికారి డి. సోమన్నను శనివారం ఉదయం మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి పూలమాలతో సత్కరించరు కర్నూలు జిల్లా కురువ సంఘం అసోసియేట్ అధ్యక్షులు గుడిసె శివన్న, కౌతాళం ఎంపీపీ అమ్రేష్, కురవ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి శివరాం, మల్లికార్జున కలిశారు. అనంతరం మాట్లాడుతూ లక్ష్మారి మెడల్ స్కూలు హత్య కు గురయిన కురువ పార్వతి కేసు విషయని గుడిసె శివన్న డిఎస్పి దృష్టికి తీసుకెళ్లారు. డిఎస్పీ స్పందించి […]