కర్నూలు జిల్లా: వేరు వేరు రోడ్డు ప్రమాదాలలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.ఆదోని మండలం సదాపురం గ్రామం వద్ద ఉదయం అంజి (50) అనే వ్యక్తిని బైక్ ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆదోని జిజిహెచ్ హాస్పిటల్...
కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం హోళగుంద మండలం దేవర గట్టు లో శనివారం జరిగే శ్రీ మాల మలేశ్వర స్వామి బన్ని ఉత్సవాల ఏర్పాట్లు పై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించరు ఆదోని సబ్ కలెక్టర్...
కర్నూలు జిల్లా ఆదోని మండలం కదితోట గ్రామం లో విషాదం చోటు చేసుకుంది. గీతమ్మ అనే అయిదు నెలల బాలింత ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాలుపడింది. పోలీసులకు తెలిపిన వివరాల మేరకు గీతమ్మ కాన్పు ...
వ్యాపార దిగ్గజం టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా (86) కన్నుమూశారు. గత కొన్ని రోజులు ముంబయిలోని ఓ ఆసుపత్రిలో అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం అర్థరాత్రి తుది శ్వాస విడిచారు. ఆయన కొన్నిరోజులుగా...
శ్రీశైలం జలాశయానికి కోన సాగుతున్న వరద ప్రవాహం.ఇన్ ఫ్లో :60,457 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 66.182 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులుప్రస్తుతం : 882.10అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలుప్రస్తుతం నీటి...
ఆదోని 09 10 24: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 38/- రూపాయలు, రిటైల్: 1kg 40/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg....
ఉమ్మడి కర్నూలు జిల్లా గోర్రేల సహకార సంఘం ఎన్నికల్లో 12 మంది డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు అందులో శ్రీనివాసులు చైర్మన్ గా ఎన్నుకున్నారు. అందుకు కర్నూలు జిల్లా కురువ సంఘం అధ్యక్షులు పత్తికొండ శ్రీనివాసులు మాజీ...
కర్నూలు జిల్లా పెద్దకడుబూరు మండలం పులికనుమా వద్ద ఆటోను బొలెరో వాహనం ఢీకొనడంతో వీరేష్ అనే 13 ఏళ్ళ బాలుడు అక్కడికక్కడే మృతి మృతిచెందగా అరుమందికి గాయాలు అయ్యాయి వెంటనే వారిని చికిత్స నిమితం ఆదోని...
కర్నూలు జిల్లా ఆదోని శాసనసభ్యులు డా.పార్థసారథి వాల్మీకి సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో స్వర్ణాంధ్ర విజన్ 2047 కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ ఆదోని ప్రాంతంలో ఉన్న ఉమెన్ అండ్ చైల్డ్...
కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ బసరకొడు గ్రామ శాఖ మహాసభ, హుసేని అధ్యక్షతన నిర్వహించారు. ముందుగా పార్టీ జెండా ఆవిష్కరించరు. ఈ సందర్భంగా పార్టీ...