కర్నూలు జిల్లా ఆదోని వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ విలేకరుల సమావేశం నిర్వహించారు..ఈ సందర్భంగా ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి, డాక్టర్ మధుసూదన్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి మూడు రోజుల క్రితం స్వయంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉంది సంక్షేమ పథకాలు ఇవ్వలేను అని చెప్పటం సిగ్గుచేటు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏమి ఆలోచించకుండా సూపర్ సిక్స్ ఎలా హామీ ఇచ్చారని ప్రశ్నించారు. హామీలు ఇచ్చేటప్పుడు కూటమి నాయకులు […]
ఆదోని మార్కెట్ యార్డ్ లో తగ్గుతున్న పత్తి ధర
తేదీ 30-01-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో రోజు రోజుకు పెరుగుతున్న పత్తి ధర.. పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7350/- రూపాయలు కనిష్ట ధర ₹. 4106/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 5849/- రూపాయలు కనిష్ట ధర ₹. 3499/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5736/- రూపాయలు కనిష్ట ధర ₹.5490/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.5483/- రూపాయలు […]
కొత్త డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
గుప్తాను డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు.శుక్రవారం ద్వారకా తిరుమలరావు పదవీ విరమణ. 1992 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన హరీష్కుమార్గుప్తా.ప్రస్తుతం విజిలెన్స్ డీజీగా ఉన్న గుప్తా.ఈ ఏడాది ఆగస్టు వరకు డీజీపీగా కొనసాగనున్న గుప్తా.సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసిన హరీష్ కుమార్ గుప్తా.
బీసీలకు ఋణాల కోసం 896 కోట్ల విడుదల
అమరావతి.. బీసీ కార్పొరేషన్ ద్వారా బీసీలకు ఆర్థికంగా చేయూత నివ్వడం కోసం ఋణాలు ఇవ్వడం కోసం 896 కోట్ల, 79 లక్షల బడ్జెట్ విడుదల చేస్తూ 30 గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 30 వతేది బీసీ కార్పొరేషన్ లోన్స్ అప్లై చేసుకోనుటకు సైట్ ఓపెన్ చేస్తామని ప్రభుత్వం తెలిపింది.
ఉరుకుంద కుంభాభిషేక మహోత్సవం ఏర్పాట్ల పరిశీలన
కర్నూలు జిల్లా కౌతాళం మండలం ఊరుకుంద గ్రామంలో శ్రీ నరసింహ ఈరన్న స్వామి దేవస్థాన పరిపాలన కార్యాలయంలో ఫిబ్రవరి మాసంలో జరిగే కుంభాభిషేక మహోత్సవం ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో ఆదోని శుక్ర మౌర్య భరద్వాజ్ సమీక్ష సమావేశం నిర్వహించరు. అనంతరం గ్రామంలో పార్కింగ్ స్థల ప్రాంతాలను పరిశీలించి అధికారులతో పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో డి.ఎస్.పి ఉపేంద్ర, ఈవో విజయరాజు, తహశీల్దారు రజినీకాంత్ రెడ్డి, డి.ఎల్.పి.వో నూర్జహాన్, ఆర్ అండ్ బి డిప్యూటీ ఇంజనీర్ వెంకటేశ్వర్లు, […]
బాలుర వసతి గృహా ఆకస్మికంగా తనిఖీ చేసిన సబ్ కలెక్టర్
కర్నూలు జిల్లా కోసిగి మండలంలో రీ సర్వే పైలెట్ ప్రాజెక్టుగా ఎన్నికైన చింతకుంట గ్రామంలో జరుగుచున్న రీసర్వే ప్రక్రియను ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ క్షేత్రస్థాయిలో పరిశీలించి అనంతరం రీ సర్వే సంబంధించిన అంశాలపై గ్రామ సచివాలయం నందు అధికారులతో చర్చించరు.అనంతరం సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్కోసిగి మండల కేంద్రంలోని ఇంటిగ్రేటెడ్ బాలుర వసతి గృహా పరిసర ప్రాంతాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ కార్యక్రమంలో తహశీల్దార్ రుద్ర గౌడ్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ వేణు […]
ఐరానగల్ రైల్వే ఓవర్ బ్రిడ్జి కొరకు పరిశీలన
కర్నూలు జిల్లా కోసిగి మండలం ఐరానగల్ గ్రామ సమీపంలో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కొరకు స్థల సేకరణ నిమిత్తం స్థల ప్రదేశాలను క్షేత్రస్థాయిలో అధికారులతో కలిసి ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ పరిశీలించరు.ఈ కార్యక్రమంలో తహశీల్దార్ రుద్ర గౌడ్, రైల్వే ఇంజనీర్ ఉమాపతి, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ వేణు సూర్య సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
కుప్పగల్ రైల్వే ఓవర్ బ్రిడ్జి కొరకు స్థల పరిశీలన
కర్నూలు జిల్లా ఆదోని మండలం కుప్పగల్ రైల్వే స్టేషన్ కౌతాలం మండలాల సరిహద్దులలో ఉన్న ఎరిగేరి గ్రామాల మధ్య ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కొరకు స్థల సేకరణ నిమిత్తం స్థల ప్రదేశాలను క్షేత్రస్థాయిలో ఆదోని, కౌతాలం రెవెన్యూ అధికారులు మరియు రైల్వే అధికారులతో కలిసి ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ పరిశీలించారు.ఈ కార్యక్రమంలో తహశీల్దార్ శివ రాముడు, రజినీకాంత్ రెడ్డి, రైల్వే ఇంజనీర్ ఉమాపతి, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ వేణు సూర్య సంబంధిత అధికారులు […]
బాలికల రక్షణ మరియు సంక్షేమము కమిటీ మొదటి సమావేశం
కర్నూలు జిల్లా ఆదోని మున్సిపాలిటీ పరిధిలోని అమరావతి నగర్ 35వ వార్డులో బాల్య వివాహాల నిర్మూలన, బాలికల సంరక్షణ కోసం 35వ వార్డు కౌన్సిలర్ వెల్లాల లలితమ్మ అధ్యక్షతన సచివాలయ మహిళా వెల్ఫేర్ సెక్రటరీ పవిత్ర ఆధ్వర్యంలో మొదటి సమావేశం ఏర్పాటుచేసుకుని 35వ వార్డులో చిన్న వయసులో ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేయడం, ఆడపిల్లలను బడికి పంపకుండా కూలీ పనులకు పంపించడం చాలా ఎక్కువగా ఉన్న విషయాలపైన బాలికల తల్లిదండ్రులతో సమావేశాలు ఏర్పాటు చేసి, ప్రస్తుత నాగరిక ప్రపంచంలో […]
భద్రతపై అవగాహన బైక్ ర్యాలీ నిర్వహించిన పోలీసుల
కర్నూలు జిల్లా ఆదోని లో బుధవారం జాతీయ రహదారి మాసోస్తవాల సందర్భంగా పోలీసులు రోడ్డు భద్రతపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ టూ టౌన్ పోలీస్ స్టేషన్ నుండి కోట్ల సర్కిల్, అంబేద్కర్ సర్కిల్, గవర్నమెంట్ హాస్పిటల్ మీదుగా ఎన్టీఆర్ సర్కిల్, పిసిఆర్, ఆర్ట్స్ కాలేజీ, బసవేశ్వర సర్కిల్, ఆస్పరి బైపాస్ , ఆర్టీసీ బస్టాండ్ మొదలగు సర్కిల్ డీఎస్పీ హేమలత, పోలీస్ సిబ్బంది హెల్మెట్ ధరించి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పి […]