కర్నూలు జిల్లా ఆదోని హనుమాన్ నగర్ లో ప్రియుడు గురు ఈశ్వర్ ఇంటి ముందు ప్రియురాలు చందన ఆందోళనకు కూర్చోయింది. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి బెంగళూరులో తన తల్లిదండ్రుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకొని మోసం...
మండలంలో ఉపాధి హామీ పనులు కల్పించి వలసలు నివారించాలని, ఉపాధి హామీ పాండవుగల్ ఫీల్డ్ అసిస్టెంట్ గా వీరమ్మను కొనసాగించాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నా..కర్నూలు జిల్లా ఆదోని ఎంపీడీవో...
చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, అనితలపై సోషల్మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారని సీఐకి ఫిర్యాదు చేసిన టీడీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి మజ్జి పద్మ.బీఎన్ఎస్ సెక్షన్లు 196, 353, 79, 67 కింద శ్రీరెడ్డిపై...
ఇవాళ్టీ నుంచి బడ్జెట్ సమావేశాలు.● సమావేశాల తొలి రోజునే బడ్జెట్ పెట్టనున్న ప్రభుత్వం.● తొలిసారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్.● ఉదయం 10గంటలకు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న పయ్యావుల కేశవ్.● మంత్రి పయ్యావులకు...
ఎమ్మిగనూరులో జాబ్ మేళా.. జిల్లా ఉపాధి అధికారికర్నూలు జిల్లా నైపుణ్య మరియు శిక్షణ శాఖా వారి అద్వర్యంలో 12.11.2024 మంగళవారం నాడు ఉదయం 10 గంటలకు ప్రభుత్వ జూనియర్ కళాశాల, వైఎస్ఆర్ సర్కిల్, ఎమ్మిగనూరు లో...
అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ పథకాల అమలు చేస్తామని ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాధాకృష్ణ డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా ఆదోని పట్టణం కల్లుబావి, శంకర్...
కర్నూలు జిల్లా ఆదోని మండలం దొడ్డనగెరి గ్రామానికి చెందిన బుడిజగ్గుల మునిస్వామి అనే వ్యక్తికి వైద్య చికిత్సలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ₹ 1లక్ష 6 వేల 9 వందల రూపాయల చెక్కును ఎమ్మెల్యే...
కర్నూలు జిల్లా ఆదోని మండలం మధిర గ్రామ సమీపంలో గుర్తు తెలియని వాహనం జింకను ఢీ కొనడంతో పంట పొలాల్లో ఎగిరి పడి జింక మృతి చెందింది. గ్రామసభ ఎమ్మార్వో వెళ్తూ పంట పొలాల్లో పడి...
కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్న NDA ప్రభుత్వం నిత్యవసర వస్తువులు ధరలు పెంచి సామాన్య ప్రజలపై మోయలేని భారం మోపుతున్నదని, అలాగే దేశంలో మతోన్మాదాన్ని పెంచి పోషిస్తూ ప్రజల మధ్యన చిచ్చు పెట్టడానికి ప్రయత్నాలు కొనసాగిస్తూనే...
కర్నూలు జిల్లా ఆదోని 11వ వార్డు వైఎస్సార్ పార్టీ కౌన్సిలర్ వాసీం మరియు హవన్నపేట ముస్లిం మైనారిటి నాయకుడు ఖలీల్ అహ్మద్ ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి సమక్షములో బిజెపి పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా...