కర్నూలు జిల్లా ఆదోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో అతివేగంగా వస్తున్న స్కూటర్ ను తప్పించబోయి ఆటో బోల్తా పడి బళ్ళారికి చెందిన మహంకాళమ్మ (50) అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మిగిలిన...
■ ఆర్టీసీలో మొత్తం 7,545 పోస్టులు భర్తీ చేసేందుకు సిద్ధం : ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు..■ ఆంధ్రప్రదేశ్ రోడ్డు ట్రాన్స్ పోర్టు కార్పొరేషన్ (ఏపీఎస్ఆర్టీసీ)లో భారీగా ఉద్యోగాల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే నోటిఫికేషన్...
కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం లో కన్న తండ్రి అని కనకరం లేకుండా కొడుకులు చితకబాదిన ఘటన చోటుచేసుకుంది. మంత రాజు(60) వృద్ధుడిని తన సొంత కొడుకులే కన్న తండ్రిని దయ దక్షిణం లేకుండా ఇద్దరు...
కర్నూలు జిల్లా ఆదోని వన్ టౌన్ సీఐ శ్రీరామ్ అంతరాష్ట్ర దొంగలముఠాను అరెస్టు చేసి కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ముందు హాజరు పరిచారు. 13 మందిని అరెస్టు చేసి వీరి వద్ద...
లక్షా 50 వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ ఒంగోలు కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసు డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్.. కే.ఎస్. శ్రీనివాస ప్రసాద్.ఒంగోలు ఎసిబి డిఎస్పి రామచంద్రరావు తెలిపిన వివరాలు ఎలా ఉన్నాయి....
మధ్యనికి బానిసై కుటుంబాలు కోల్పోతున్నారు. మద్యం మత్తులో నేరస్తులుగా మారుతున్నారు.కర్నూలు జిల్లా అస్పరి (మం) తంగరడోణ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. మద్యం మత్తులో కన్న కూతురిని కడ తేర్చిడు కసాయి తండ్రి. కన్న కూతురు...
కర్నూలు జిల్లా ఆదోని పట్టణం భాహర్ పేట లో దారుణం చోటుచేసుకుంది. మురికి కాలువ లో సెంట్రింగ్ కార్మికుడు మహమ్మద్ గౌస్ మృతదేహం లభ్యం అయ్యింది. సిఐ రామలింగమయ్యా తెలిపిన వివరాలను ఇలా ఉన్నాయి. స్థానికులు...
కర్నూలు జిల్లా ఆదోని విమల రెసిడెన్సి లో జిల్లా కలెక్టర్ రంజిత్ భాష రెవెన్యూ అధికారుల డివిజనల్ స్తాయి రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ బి.నవ్య, ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య...
కర్నూలు జిల్లా ఆదోని విక్టోరియా పేటలో ఆస్తికోసం ఇల్లు తన పేరుపై సంతకాలు చేయాలని తల్లి పార్వతి పై కొడుకు నాగరాజ్ దాడికి పాలుపడ్డాడు. అది గమనించిన స్థానికులు బంధువులకు సమాచారం ఇవ్వడం చికిత్స నిమిత్తం...
కర్నూలు జిల్లా ఆదోనిలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో పేదలకు రెండు సెంట్ల ఇంటి స్థలం నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ 18వ తేదీ అన్ని సచివాలయాల ముందు ఆందోళన...