News
ఎరుకల హక్కుల పోరాట సమితి మహాసభలు

ఘనంగా ఎరుకల హక్కుల పోరాట సమితి మహాసభలు
కర్నూలు జిల్లా మంత్రాలయం రాగసుధ లాడ్జ్ లో ఎరుకల హక్కుల పోరాట సమితి మహాసభలు జిల్లా అద్యక్షులు ఎరుకల కృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎరుకల హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జిల్లా SC/ST విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్ ఎరుకల రాజు మరియు నంద్యాల జిల్లా అద్యక్షులు మెడసారి గోపాల్, ఆదోని సబ్ డివిజనల్ SC/ST విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్ ఎరుకల రవికుమార్, డోన్ సెక్రటరీ చోటా రామయ్య, సీనియర్ జర్నలిస్ట్ వేణుగోపాల్ రెడ్డి, KVPS మంత్రాలయం తాలూకా కార్యదర్శి జయరాజు, అంజి హాజరయ్యి పాల్గొన్నారు.

ఎరుకల హక్కుల పోరాట సమితి నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో గిరిజన ఎరుకల ప్రజలు హక్కుల కోసం ఎరుకల హక్కుల పోరాట సమితి పోరాడుతుందని తెలిపారు. ఇటీవల సుప్రీం కోర్టు SC/ST రిజర్స్వేషన్ వర్గీకరణకు అనుకూలంగా తీర్పనిచ్చింది అని, SC వర్గీకరణ తో ST వర్గీకరణ కూడా చేపట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఏకలవ్య ఎరుకల కార్పొరేషన్ వెంటనే ఏర్పాటు చేసి ఎరుకల ప్రజలును ఆర్ధికంగా ఆదుకోవాలని కొరారు. మంత్రాలయం నియోజికవర్గంలో గిరిజన విద్యార్థుల కోసం గిరిజన గురుకుల ఆశ్రమ పాఠశాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఎరుకల బ్యాండ్ మెళా కళాకారులకు గుర్తింపు కార్డులు ఇచ్చి పెన్షన్ మంజూరు చేయాలని కోరారు. తదనంతరం ఎరుకల హక్కుల పోరాట సమితి నియోజికవర్గ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షులు గా సుగూరు గ్రామానికి చెందిన ఎరుకల బజారప్పను అధ్యక్షుడిగా ఎరుకల వెంకటేష్ ను ప్రధాన కార్యదర్శి గా , ఉపాధ్యక్షులుగా ఎరుకల రామాంజినేయులు, ఆంజనేయులు, హనుమంతు సహాయ కార్యదర్శులుగా, మహేష్, నాగరాజు, కృష్ణమూర్తి, కోశాధికారిగా ఎరుకల సురేష్, భీమెష్ లను ఏకిగ్రవంగ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో చిన్న భీమన్న, కోసిగి లక్ష్మన్న, రామలింగ, చిన్న పాండు తదితరులు పాల్గొన్నారు.

News
తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 11-08-2025

తుంగభద్ర డ్యాం అధికారులు తెలిపిన నీటి నిలువల వివరాలు ఇలాఉన్నాయి.
పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులు
ప్రస్తుతం నీటిమట్టం : 1626.06 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలు
ప్రస్తుతం నీటి నిల్వ : 80.003 టీఎంసీలు
ఇన్ ఫ్లో : 31980 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 31775 క్యూసెక్కులు
News
ఆదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు

ఆదోని 11 08 25:
రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 28/- రూపాయలు, రిటైల్: 1kg 30/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 22/- రూపాయలు, రిటైల్: 1kg 24/- రూపాయలు


News
తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 10-08-2025

తుంగభద్ర డ్యాం అధికారులు తెలిపిన నీటి నిలువల వివరాలు ఇలాఉన్నాయి.
పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులు
ప్రస్తుతం నీటిమట్టం : 1626.06 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలు
ప్రస్తుతం నీటి నిల్వ : 80.003 టీఎంసీలు
ఇన్ ఫ్లో : 38772 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 38618 క్యూసెక్కులు
-
News1 week ago
ఆటో అదుపుతప్పి బోల్తా
-
News6 days ago
పొలం విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ
-
News6 days ago
సుపరిపాలనకు కేరాఫ్ చంద్రబాబు.. గడ్డా ఫక్రుద్దీన్
-
News1 week ago
ఆటో డ్రైవర్స్ లకు అవగాహన
-
News1 week ago
వికలాంగుల పెన్షన్ దారుల ఆవేదన
-
News1 week ago
కర్రతో దాడి తలకు తీవ్ర గాయం
-
Business3 weeks ago
Gold, Silver Price బంగారు ధర
-
News7 days ago
కాలేజ్ ప్రాంగణంలో నెట్వర్క్ టవర్ను తొలగించాలి విద్యార్థి సంఘాల డిమాండ్