కర్నూలు జిల్లా ఆదోనిలో శుక్రవారం మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు పుట్టినరోజు సందర్బంగా, అన్న క్యాంటీన్లో మూడు పుటలు, పేదలకు శ్రీనివాస్ ఆచారి ఆధ్వర్యంలో, భూపాల్ చౌదరి చేతులమీదుగా అన్నదానం చేశారు. అలాగే 19 వార్డు...
నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువ గళం పాదయాత్రలో నల్లకాలువ పంచాయతీ సమీపంలో ఉన్న వైఎస్ఆర్ స్మృతి వనం వద్ద వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి నివాళులర్పించరు.
టీడీపీ యువనేత నారా లోకేష్ పాదయాత్ర వివరాలు:ఇప్పటి వరకు నడిచిన దూరం – 1206.9 కి.మీ.ఈరోజు నడిచిన దూరం 17.9 కి.మీ.96వ రోజు (11-5-2023) యువగళం వివరాలు:నందికొట్కూరు అసెంబ్లీ నియోజక వర్గం (నంద్యాల జిల్లా)ఉదయం7.00 –...
టీడీపీ యువనేత నారా లోకేష్ పాదయాత్ర వివరాలు:ఇప్పటి వరకు నడిచిన దూరం – 1178.5 కి.మీ.ఈరోజు నడిచిన దూరం 8.8 కి.మీ.94వ రోజు (9-5-2023) యువగళం వివరాలు:కోడుమూరు అసెంబ్లీ నియోజక వర్గం (కర్నూలు జిల్లా)సాయంత్రం3.00 –...