రేపు శనివారం ఉదయం 11 గంటలకు పదవ తరగతి ఫలితాలు విడుదల కానున్నాయని తెలిపిన విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. గత ఏడాది 28 రోజుల్లో ఫలితాలు ప్రకటించామని కానీ ఈ సంవత్సరం త్వరగా పారదర్శకంగా 18 రోజుల్లో టెన్త్ పరీక్షలు ప్రకటిస్తున్నామని తెలిపారు ఏ విధమైన లీకేజీ లేకుండా పరీక్షలు నిర్వహించమని తెలిపారు.