కర్నూలు జిల్లా ఆదోని మండలం హానవాళ్లు గ్రామంలో విద్యా కమిటీ వైస్ చైర్మన్ గా సిపిఎం మద్దతుదారులు పి. హుస్సేనమ్మ ను విద్యార్థుల తల్లిదండ్రులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఏకగ్రీవ ఎన్నికకు సహకరించిన విద్యార్థుల తల్లిదండ్రులకు, గ్రామ పెద్దలకు, మరియు ఉపాధ్యాయులకు సిపిఎం పార్టీ మండల నాయకులు భాష స్థానిక నాయకులు దస్తగిరి భాష అబ్దుల్ రహీం ను పి. హుస్సేనమ్మ ధన్యవాదాలు తెలిపారు.