కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేదీ 25-06-24
పత్తి అత్యధికంగా ₹. 7559 /- రూపాయలు కనిష్ట ధర ₹. 4059/- రూపాయలు పలికింది.

వేరుశనగ అత్యధికంగా ₹. 5039 /- రూపాయలు కనిష్ట ధర ₹. 4816/- రూపాయలు పలికింది.

ఆముదాలు అత్యధికంగా ₹. 5090/- రూపాయలు కనిష్ట ధర ₹. 5090/- రూపాయలు పలికింది.


