రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు సిద్ధమవుతున్న బాలికలు

కర్నూలు జిల్లా ఆదోని ఆర్ట్స్ సైన్స్ కాలేజ్ లో అండర్ 17 గర్ల్స్ విద్యార్థినిలకు కబడ్డీ క్యాంప్ నిర్వహించారు. ఈ క్యాంపు నవంబర్ 17వ తేదీన 22వ తేదీ వరకు నిర్వహించారు. చిత్తూరు జిల్లా చౌడేపల్లి లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లాలోని వివిధ మండలాల నుంచి 12 మంది విద్యార్థినిలకు కోచ్ పి.ఇ. టి రమన్న, టీమ్ మేనేజర్ హరిత, పి.ఇ. టి నరసింహులు, పి.ఇ. టి గంగాధర్ శిక్షణ అందించారు. కోచ్ రామన్న తెలిపిన […]

విద్యుత్ వినియోగదారులకు విజ్ఞప్తి

విద్యుత్ వినియోగదారులకు విజ్ఞప్తి విద్యుత్ శాఖ ఏడిఈ నాగేంద్రప్రసాద్ కర్నూలు జిల్లా ఆదోని లో 21వ తేదీ మంగళవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఆదోని విద్యుత్ శాఖ *ఏడిఈ నాగేంద్రప్రసాద్ డి వన్ సబ్ స్టేషన్ ఏఈ నాగభూషణం డి 3 ఏఈ సంతోష్ లు సోమవారం పత్రికా ప్రకటనలో తెలిపారు.33 కేవీ ఎస్ కే డి ఫీడర్ పెట్రోలింగ్ వర్క్, మెయింటెనెన్స్ లో భాగంగా ఆదోని పట్టణంలో ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం […]

ప్రమాదవశాత్తు పడి ఇద్దరు బాలురు మృతి

కర్నూలు జిల్లా ఆదోని మండలం , పెద్దహరివానం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లో ప్రమాదవశాత్తు పడి ఇద్దరు బాలురు మృతి చెందంతో గ్రామమంత శోక సంద్రంలో మునిగింది. పార్వతి , తుకారం దంపతుల కుమారుడు మంజు (10) అతనితో పాటు అబ్బాస్ అలీ కుమారుడు అక్బర్ అలీ 4 వ తరగతి చదువుతున్నారు. ఈ పిల్లలిద్దరూ సోమవారం ఉదయం పాఠశాలకు వెళ్లి హాజరు వేసుకుని యూరిన్ కని బయటకి వెళ్లారు. ఆ సందర్భంలో […]

ఆలూరు రాజకీయాల్లో మారుతున్న ముఖచిత్రం

ఆలూరు ప్రత్యేక ప్రతినిధి : కర్నూలు జిల్లా ఆలూరు నియోజక వర్గంలో వైకాపాలో ఆసక్తికర రాజకీయ చదరంగాలు బయట పడుతున్నాయి… దశాబ్దకాలంగా ఎదురుచూపులు చూస్తున్న తెర్నేకల్లు సురేందర్ రెడ్డి, పార్టీ జెండా మోసినా జరగని న్యాయం అని ఆయన వర్గీయులు మదనపడుతున్నారు, ఎప్పటికప్పుడు అడ్డంకులు సృష్టిస్తోన్న ప్రత్యర్థులను జయించి ఈ సరైన 2024 ఎన్నికల్లో ఆలూరు టికెట్ సురేందర్ రెడ్డికి దక్కేనా.. ? అని నియోజక వర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు. మంత్రి గుమ్మనూరు జయరాం ను పార్లమెంట్ […]

బ్రాహ్మణ భవణాలు, అపరకర్మలు భవణాల ఏర్పాటుకు సహకరించండి

ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల్లో కేంద్రాలలో బ్రాహ్మణ భవణాల ఏర్పాటుకు సహకరించాలని రాష్ట్ర బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ పేరి.కామేశ్వరరావుకి, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రభుత్వ సలహాదారులు జ్వాలాపురం శ్రీకాంత్ కి, రాష్ట్ర బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు వెల్లాల మధుసూదనశర్మ వినతి పత్రం అందచేసి విజ్ఞప్తి చేశారు. బుధవారం విజయవాడ లోని దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రభుత్వ సలహాదారులు శ్రీకాంత్ కార్యాలయంలో ఇద్ధరి నాయకులతో సమావేశమై రాష్ట్రములోని బ్రాహ్మణ సమస్యలను ఇరువురి దృష్టికి తీసుకెళ్లి చర్చించరు. అనంతరం […]

దొంగను పట్టుకున్న సీఐ విక్రమ సింహ..

కర్నూలు జిల్లా ఆదోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మే నెలలో సిరిగుప్ప చెక్ పోస్ట్ వద్ద ఐరన్ షాపు మరియు పంజర్ పోల్ ఆంజనేయ స్వామి గుడి హుండీ దొంగతనాల కేసులో ముద్దాయి నరసింహులును అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 1 లక్ష 20 వేలు నగదు, స్వామివారి వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించారుపోలీసులు.వన్ టౌన్ సిఐ విక్రమ సింహ తెలిపిన వివరాల మేరకు ఆదివారం రాబడిన సమాచారం […]

అర్థమయ్యే రీతిలో ఎండార్స్మెంట్ లు ఇవ్వాలి. జెసి నారపురెడ్డి మౌర్య

కర్నూలు జిల్లా ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల లోని సిల్వర్ జూబ్లీ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక “జగనన్నకు చెబుదాం-స్పందన” నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన వినతులను జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య స్వీకరించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ “జగనన్నకు చెబుదాం-స్పందన” కార్యక్రమంలో వచ్చిన అర్జీలకు సంబంధిత అధికారులు ఎలా అంటే అలా ఎండార్స్మెంట్ లు ఇవ్వకుండా ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఎండార్స్మెంట్ లు ఇవ్వాలని అపుడే రీ […]

వ్యభిచార గృహాలపై పోలీసుల దాడులు

కర్నూలు జిల్లా అదోని తిరుమల నగర్ లో హైటెక్ వ్యభిచారాం నిర్వహిస్తున్న గృహం పై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో ఇద్దరు నిర్వాహకులు , ఏడుమంది విటులు లను అరెస్ట్ చేసి వారివద్ద నుండి 2 సెల్ ఫోన్ లు, 1200 వందల నగదు స్వాధీనం చేసుకున్నారు. సిఐ నరసింహారాజు తెలిపిన వివరాల మేరకు గత కొన్నేళ్లుగా హైటెక్ వ్యభిచారం గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్నారని అమ్మాయిలను కలకత్తా , కర్నూలు , ధర్మవరం , ముంబయి […]

ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలి.. డీఎస్పీ శివ నారాయణస్వామి

కర్నూలు జిల్లా ఆదోని లో పోలీసుల అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా ఆంజనేయ స్వామి దేవాలయం ఆవరణంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి రక్తదానం చేసిన డి.ఎస్.పి శివ నారాయణ స్వామి, సిఐలు, ఎస్సైలు, పోలీసులు. డీఎస్పీ శివ నారాయణ స్వామి మాట్లాడుతూ అక్టోబర్ 21వ తేదీ నుంచి 31వ తేదీ వరకు పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవం నిర్వహిస్తున్నామని ఇందులో భాగంగా ప్రతిరోజు వివిధ రకాల కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు వచ్చి చేరువయ్యే విధంగా ర్యాలీలు […]

కోటి రూపాయల నిధులు స్వాహా

కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని హిందూ స్మశాన వాటిక లో మృతదేహాలను దహనం చేసే బిల్డింగుకు 2020-21వ సంవత్సరములలో 14వ వార్షిక నిధులు కోటి రూపాయల విడుదల కాగా ఆ నిధులను నామమాత్రంగా ఖర్చు చేసి నిధులను స్వాహా చేశారని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కే. అజయ్ బాబు ఆరోపించారు. అవినీతి ఆక్రమణలకు పాల్పడినటువంటి అధికారులను మరియు కాంట్రాక్టర్లల పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని , వారు దోచుకున్నటువంటి సొమ్మును రికవరీ చేయాలని డిమాండ్ […]

Back To Top