చికిత్స కోసం వచ్చిన రోగి హల్చల్.. వైద్య పరికరాలు ధ్వంసం, సిబ్బందిపై దాడి..
కర్నూలు జిల్లా..◆ ఆదోని జనరల్ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన రోగి హల్చల్..◆ ఆసుపత్రి సిబ్బంది, పరికారాలపై వీరంగం , వైద్య పరికరాలు ధ్వంసం..◆ రోగిని స్థంభానికి కట్టేసిన ఆసుపత్రిసెక్యూరిటీ సిబ్బంది..◆ రోగి ఆరేకల్ గ్రామానికి చెందిన రాఘవేంద్ర◆ గత కొంతకాలంగా మతిస్థిమితం లేదన్న కుటుంబ సభ్యులు..◆ చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చిన కుటుంబ సభ్యులు.. కర్నూలు జిల్లా ఆదోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో మతిస్థిమితం లేని వ్యక్తి వీరంగం సృష్టించి అడ్డుపడిన సిబ్బంది పై విరుచుకుపడి […]