రైలు కింద పడి యువకుడు మృతి

కర్నూలు జిల్లా ఆదోని రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు రైలు కిందపడి మృతి చెందాడు. ఆదోని రైల్వే ఆర్ పి ఎస్ ఐ గోపాల్ తెలిపిన వివరాల మేరకు KM no 519/29-31 కుప్పగ – కొసిగి రైల్వే అప్పర్ లైన్ మధ్యలో రైల్వే ట్రాక్ వద్ద 15 సంవత్సరాల విజయ్ అనే యువకుడు గుర్తుతెలియని రైలు కింద ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందాడని తెలిపారు. ఈ విజయ్ అనే యువకుడు మంత్రాలయం మండలం […]

కొత్త చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించిన పోలీసులు

కర్నూలు జిల్లా ఆదోనిలో పోలీసులు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ అవగాహన సదస్సు టూ టౌన్ పోలీస్ లో మరియు పోలీస్ కంట్రోల్ రూమ్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సిఐ లు మాట్లాడుతూ గతంలో బ్రిటిష్ కాలం నుండి ఐ.పీ.ఎస్ సెక్షన్ (ఇండియన్ పీనల్ కోడ్) ఉండేదని జులై 1వ తేదీ నుండి భారత దేశంలోని న్యాయ వ్యవస్థలో మోడీ ప్రభుత్వం బి ఎన్ ఎస్ (భారతీయ న్యాయ సమితి ) సెక్షన్లను అమలులో […]

పాము కాటుకు మహిళ పరిస్థితి విషమం

పాము కాటుకు మహిళ పరిస్థితి విషమంకర్నూలు జిల్లా మంత్రాలయం (మం) పరమాన్ దొడ్డి గ్రామంలో పద్మ అనే మహిళ కు తెల్లవారు జామున పాము కాటు వేయడంతో ఆదోని జనరల్ ఆసుపత్రికి తరలించరు. ఆ మహిళకు పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం ఆదోని నుండి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు

డ్రైనేజీ విషయంలో ఇరుగు పొరుగు వారు రెండు వర్గాలుగా ఒకరిపై ఒకరు దాడి

కర్నూలు జిల్లా ఆదోని వన్ టౌన్ పరిదిలో గౌళి పెట్ లో డ్రైనేజ్ విషయంలో (ఇరుగు పొరుగు) ఇరువర్గాలు ఒకరి పై ఒకరు మారణాయుధాలతో దాడులు చేసుకొని ఇరువర్గాల్లో 8 మందికి ఒక వర్గ తిరుమలేశ్, సునీత, మరో వర్గం లో ఆది, అనిల్, వీరేష్ , తిమ్మప్ప మరో ఇద్దరికి గాయాలు కగా అందులో ఐదు మందికి స్వల్ప గాయాలు ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. గాయాలు అయిన వారిని ఆదోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నరు. […]

శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న తుంగభద్ర నది.

కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న తుంగభద్ర నది.నదిలో స్నానాలకు భక్తులు ఎవ్వరూ వెళ్లకుండా పోలీసులు, రెవెన్యూ, శ్రీ మఠం సెక్యూరిటీ ఆధ్వర్యంలో భద్రత ఏర్పాటు.భక్తుల స్నానాలకు ప్రత్యేక షవర్ బాతుల ఏర్పాటు చేసిన శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం అధికారులు..తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ..

పంచాయతి కార్యదర్శి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ

కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం సుంకేశ్వరి పంచాయతి కార్యదర్శి చిరంజీవిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా.20 రోజుల క్రితం సుంకేశ్వరిలో గ్రామంలో అతిసార ప్రబలి జ్యోతి (4 సం) అనే బాలిక మృతి చెందగా పలువురు అస్వస్థతకు గురయ్యారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పంచాయతీ కార్యదర్శి చిరంజీవి ని సస్పెండ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.

తుంగభద్ర నది పరివాహక ప్రాంతాల ప్రజలకు ప్రమాద హెచ్చరికలు జారీ

తుంగభద్ర డ్యామ్ 28 గేట్లు ఎత్తి నదిలోకి నీరు.. నది పరివాహక ప్రాంతాల ప్రజలకు ప్రమాద హెచ్చరికలు జారీ..కర్ణాటక: తుంగభద్ర: 28.07.2024 డ్యామ్ కు భారీ పెరిగిన వరద నీరు.. పూర్తి స్థాయికి చేరిన నీటిమట్టం..తుంగభద్ర డ్యాం 33 గేట్లు 1.5 అడుగులు ఎత్తి నదిలోకి 150798 క్యూసెక్కుల నీళ్లు ..తుంగభద్ర నది పరివాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డ్యామ్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇన్ ఫ్లో : గడచిన 24 గంటల్లో 124361 […]

శ్రీశైలం జలాశయానికి భారీగా పెరుగుతున్న వరద నీరు

27. 07. 2024 6pm నంద్యాలజిల్లా: శ్రీశైలం జలాశయానికి భారీగా కొనసాగుతున్న వరద నీరు వచ్చి చేరుతుంది. అధికారులు తెలిపిన వివరాల మేరకు4లక్ష 12వేల 28 క్యూసెక్కులు ఇన్ ఫ్లో ఉందని తెలిపారు. శ్రీశైలం డ్యాం పూర్తి స్దాయి నీటిమట్టం 885 అడుగులు ఉండగా ప్రస్తుతం 866.40 అడుగులు ఎత్తుకు నీళ్లు చేరాయి. డ్యామ్ లో పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు ప్రస్తుతం 127.5950 టీఎంసీలు ఉన్నట్లు అధికారి తెలిపారు.కుడి, ఎడమ గట్టు జల విద్యుత్ […]

ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు

కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేదీ 27-07-24 పత్తి అత్యధికంగా ₹. 7619/- రూపాయలు కనిష్ట ధర ₹. 4006/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 6369/- రూపాయలు కనిష్ట ధర ₹. 3219/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.00/- రూపాయలు కనిష్ట ధర ₹.00/- రూపాయలు పలికింది. ఎండు మిరపకాయలు అత్యధికంగా ₹. 0/- రూపాయలు కనిష్ట ధర ₹. 0/- […]

Back To Top