విశాఖపట్నం: హోమ్ మిస్టర్ అనిత విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వైజాగ్ లో విచ్చలవిడిగా గంజాయి అమ్ముతున్నారని మండిపడ్డారు. ఒరిస్సా నుండి వైజాగ్ కి రావడానికి మూడు చెక్పోస్టులు మాత్రమే ఉన్నాయంటే ఎంత దారుణ పరిస్థితి అన్నారు...
ఆదోని రైతు బజార్లో ఈరోజు కూరగాయలను ఈ విధంగా ఉన్నాయి 18.06.2024
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ YS.జగన్ అధ్యక్షతన ఈ నెల 19న (బుధవారం) ఉదయం 10.30 గంటలకు వైఎస్ జగన్ క్యాంప్ కార్యాలయంలో విస్తృతస్ధాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి MLA లతో సహా...
అమరావతి: జూన్ నెలలో రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తెల్లరేషన్ కార్డుదారులకు బియ్యంతోపాటు పంచదార, కందిపప్పును ఇచ్చేందుకు చర్యలు చేపట్టింది. పేదలు బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు కొనుగోలు కొంటున్నారు. రాష్ట్రంలో రేషన్...
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు 24, 25, 26 తారీకు మూడు రోజులపాటు జరగనున్నయి. వాస్తవంగా ఎల్లుండి 19 నుంచి జరగవలసి ఉండగా గవర్నర్ బక్రీద్ పండుగ సందర్భంగా సెలవులపై ఉండటంతో అసెంబ్లీ సమావేశ తేదీల్లో...
అమరావతి: డిప్యూటీ సీఎం పవన్కు సచివాలయంలో ఛాంబర్ రెడీ చేశారు. సచివాలయంలో పవన్ కళ్యాణ్ కి రెండో బ్లాక్ మొదటి అంతస్తులో 212 రూమ్ కేటాయించరు.జనసేనకు చెందిన మంత్రులకు అదే అంతస్తులో ఛాంబర్లు ఏర్పాటు చేశారు....
కర్నూలు: Ts 33 c 9462 స్కార్పియో వహనం అలంపూర్ చౌరస్తా దాటిన తరువాత కర్నూలు వెళ్ళే రోడ్డులో ఉత్తర పుడ్ కంపిని దగ్గర వహనం బోల్తాపడి అందులో ప్రయాణిస్తున్న వారికి గాయాలు వారిని కర్నూలు...
కర్నూలు జిల్లా ఆదోని మండలం పేసలబండ గ్రామానికి చెందిన సలేంద్ర ఈశ్వర్ (20) అనే యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే ఎస్సై గోపాల్ తెలిపిన వివరాల మేరకు ఆదివారం రాత్రి నగరుర్...
సినిమా వాళ్ళు హీరోలే కాదు లీడర్ల అవుతారు..దేశానికి మోడీ గారే సరైన ప్రధాని.. కర్నూలు జిల్లా ఆదోనిలో సినీ నటుడు సుమన్ ఎద్దుల కాటన్ ప్రైవేట్ లిమిటెడ్ రెడీమేడ్ బట్టల షాపు ను జ్యోతి ప్రజ్వలన...
కర్నూలు జిల్లా ఆదోనిలో ఎద్దుల కాటన్ ప్రైవేట్ లిమిటెడ్ రెడీమేడ్ బట్టల షాపు ను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన సినీ నటుడు సుమన్.. ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే పార్థసారధి, మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, జనసేన...