దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి 75 వ జయంతి కార్యక్రమం వేడుకలు వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహనికి పూలమాలు వేసి నివాళులర్పించరు. ఏరియా హాస్పిటల్ లలో పాలు బ్రెడ్లు పండ్లు రోగులకు అందజేశారు. ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి విద్యకు […]
తుంగభద్ర డ్యాం లో పెరిగిన నీటిమట్టం తేది 08.07.2024
కర్ణాటక: తుంగభద్ర:తుంగభద్ర జలాశయానికి స్వల్పంగా వరద నీరుఇన్ ఫ్లో : గడచిన 24 గంటల్లో 30388 క్యూసెక్కులుఇన్ ఫ్లో : ప్రస్తుతం(Live) 24800 క్యూసెక్కులుఔట్ ఫ్లో : నిల్పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1599.47 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలుప్రస్తుతం : 20.851 టీఎంసీలు
ఆదోనిలో కూరగాయల ధరలు
ఆదోని రైతు బజార్లో ఈరోజు కూరగాయలను ఈ విధంగా ఉన్నాయి 08.07.2024
రామజల చెరువుకు పూర్వ వైభవం తెస్తాం
కర్నూలు జిల్లా ఆదోని ప్రజలకు వందల ఏళ్లుగా త్రాగునీరు అందించిన చారిత్రక రామజల చెరువులో నీరు అధికారులు , పాలకుల నిర్లక్ష్యంతో గత మూడేళ్లుగా నిరుపయోగంగా మారింది. ఈ ఏడాది ఏప్రిల్ లో బసాపురం SS ట్యాంక్ పూర్తిగా డ్యామేజ్ కావడంతో మున్సిపల్ అధికారులు త్రాగునీరు పూర్తి స్థాయిలో నిల్వ చేయలేకపోయారు. వేసవిలో త్రాగునీటి సమస్య తలెత్తకుండా మార్చిలో అధికారుల దృష్టి రామజల పై పడింది. అందులో ఉన్న నీరు త్రాగడానికి పనికిరావని పరీక్షించిన నిపుణులు తెలియచేయడంతో […]
సేవా కార్యక్రమాలలో ముందుంటా ఆదోని రోటరీ క్లబ్ నూతన అధ్యక్షుడు సందీప్ రెడ్డి
విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీస్తాం, ఉచితంగా కంటి ఆపరేషన్లు, దివ్యాంగులకు సైకిల్ ట్రైలు, విద్యార్థిని విద్యార్థులకు పాఠశాలల్లో వసతులు, కాలుష్య నివారణ కోసం చెట్లు నాటడం లాంటి ఎన్నో సేవలను ముందుండి చేస్తామని ఆదోని రోటరీ క్లబ్ నూతన అధ్యక్షుడు సందీప్ రెడ్డి హామీ ఇచ్చారు.కర్నూలు జిల్లా ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ లో ఆదివారం రోటరీ క్లబ్ సమావేశం రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎం కె రవీంద్ర ఆధ్వర్యంలో నిర్వహించారు. […]
వాన కోసం కప్పకు తప్పని తిప్పలు
వ్యవసాయం కోసం సరైన సమయానికి వర్షాలు విస్తారంగా కురవాలని వరుణ దేవుడిని ప్రార్థిస్తూ , కర్నూలు జిల్లా ఆదోని మండల పరిధిలోని కొత్తూరు గ్రామంలో అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం రైతుల పిల్లలు ఆదివారం కప్పలకు పెళ్లి చేశారు. ఈ సందర్భగా గ్రామంలో రోకలి బండ కు వేపాకులతో కట్టిన జోలెలో రెండు కప్పలను ఉంచి, ఇంటింటికీ తిరుగుతూ సేకరించిన విరాళం డబ్బులతో గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఋతుపవనాల కదలిక ప్రకారం ఇప్పటికే వ్యవసాయ […]
దేవాలయ నిర్మాణానికి 44 వేల రూపాయల విరాళం
కర్నూలు జిల్లా కురువ సంఘం అద్వర్యం లో పెద్దపాడు సమీపం లోని ఆదర్శ పాఠశాల సమీపం నిర్మాణం లో ఉన్న శ్రీ భీరలింగేశ్వర స్వామి దేవాలయము నిర్మాణం కోసం గూడూరు మండలం కే. నాగలాపురం గ్రామానికి చెందిన సుంకన్న 44 వేల రూపాయల నగదును అసోసియేట్ అధ్యక్షులు గుడిసె శివన్న కర్నూలు జిల్లా కురువ సంఘము జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.కే . రంగస్వామి, జిల్లా ఉపాధ్యక్షులు బి. వెంకటేశ్వర్లుకి నగదు అందజేశారు .ఈ సందర్బంగా జిల్లా […]
తుంగభద్ర డ్యాం లో పెరిగిన నీటిమట్టం
కర్ణాటక: తుంగభద్ర:తుంగభద్ర జలాశయానికి స్వల్పంగా వరద నీరుఇన్ ఫ్లో : గడచిన 24 గంటల్లో 50715 క్యూసెక్కులుఇన్ ఫ్లో : ప్రస్తుతం(Live) 45500 క్యూసెక్కులుఔట్ ఫ్లో : నిల్పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1597.31 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలుప్రస్తుతం : 18.249 టీఎంసీలు
ఆదోనిలో కూరగాయల ధరలు
ఆదోని రైతు బజార్లో ఈరోజు కూరగాయలను ఈ విధంగా ఉన్నాయి 07.07.2024
మంత్రి కురువ సవితమ్మకు కలిసిన కర్నూలు జిల్లా కురువ మహిళా అధ్యక్షురాలు శ్రీలీల
మంత్రి కురువ సవితమ్మ కు శుభాకాంక్షలు తెలిపిన కర్నూలు జిల్లా కురువ మహిళా అధ్యక్షురాలు శ్రీలీల………శనివారం పెనుగొండ లో బి .సి .సంక్షేమ శాఖ మంత్రి కురువ సవితమ్మను వారి నివాసంలో కర్నూలు జిల్లా కురువ మహిళా సంఘము అధ్యక్షురాలు శ్రీలీల మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా శ్రీలీల మంత్రి తో మాట్లాడుతూ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గ నందవరం మండలం జొహరాపురం గ్రామంలో అగ్రవర్ణాల వారు పొలం తగాదా విషయం లో మహిళలని చూడకుండా కురువ […]