కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో బాలికల హాస్టల్ లో విద్యార్థినీలు నీళ్లు లేక ఇబ్బందులు పడుతూ బయటి నుంచి నీళ్లు తెచ్చుకునె పరిస్థితి ఏర్పడిందని డి ఎస్ ఎఫ్ విద్యార్థి సంఘం ఎమ్మిగనూరు సర్కిల్లో ధర్నా...
కర్నూలు జిల్లా ఆదోని మండలం డణపురం గ్రామం మేక వంక సమీపంలో గురువారం రాత్రి అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న సమాచారంతో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, పోలీసులు, రెవెన్యూ అధికారులు వాహనాలు తనిఖీ చేస్తూ పిడిఎస్...
కర్నూలు జిల్లా ఆదోని లో జాతీయ రహదారి భద్రత మహోత్సవాలు-2025 లో భాగంగా పోలీసు అధికారులు బీమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కాలేజీ విద్యార్థులతో వినూత్న రీతిలో యమధర్మరాజు, చిత్రగుప్తుడు వేషధారణలో ప్లే...
కర్నూలు జిల్లా ఆదోనిలో రేషన్ డీలర్ షాప్ లకై పరీక్ష పోటీలలో ఎంపికైన వారికే రేషన్ డీలర్ షాపులు కేటాయించాలి ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. కూటమి నాయకులు...
తేదీ 31-01-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో రోజు రోజుకు తగ్గుతున్న పత్తి ధర.. పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7350/- రూపాయలు కనిష్ట ధర...
కర్నూలు జిల్లా ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో చైర్మన్ మరియు సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ అధ్యక్షతన రోడ్ సేఫ్టీ కమిటీ డివిజనల్ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పోలీస్ డిపార్ట్మెంట్, ఆర్ అండ్...
కర్నూలు జిల్లా ఆదోని డిఎస్పి హేమలత జాతీయ రహదారి భద్రత మహోత్సవాలు” – 2025 లో భాగంగా ఆర్ అండ్ బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పి హేమలత మాట్లాడుతూ...
కర్నూలు జిల్లా ఆదోని జాతీయ రహదారి భద్రత మహోత్సవాలు” – 2025 సందర్భంగా డీఎస్పీ హేమలత ఆధ్వర్యంలో ఆటోలతో ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్ నుండి పోలీస్ కంట్రోల్ రూమ్, భీమా సర్కిల్, గవర్నమెంట్ ఆసుపత్రి...
కర్నూలు జిల్లా ఆదోని వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ విలేకరుల సమావేశం నిర్వహించారు..ఈ సందర్భంగా ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి, డాక్టర్ మధుసూదన్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి మూడు...
తేదీ 30-01-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో రోజు రోజుకు పెరుగుతున్న పత్తి ధర.. పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7350/- రూపాయలు కనిష్ట ధర...