పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.. గుడిసె కృష్ణమ్మ

పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నివారించాలని, ఎక్కడపడితే అక్కడ చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు వేయవద్దని జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ స్థానిక ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కర్నూలు జిల్లా ఆదోని మండలం మండిగిరి గ్రామ పంచాయతీ పరిధిలో ‘స్వచ్ఛ భారత్’ స్పూర్తితో ‘స్వచ్ఛ ఆదోని’ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె తన బృందంతో కలిసి స్వయంగా రంగంలోకి దిగి డ్రైనేజీ కాలువల్లోని పూడిక, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి శుభ్రం చేశారు. అనంతరం ఆమె … Read more

డీఎస్సీలో ‘చిన్న తప్పు’పై ప్రభుత్వం సమాధానం చెప్పాలి: ఫయాజ్ అహ్మద్

శాసనమండలిలో మంత్రి అచ్చెన్నాయుడు డీఎస్సీలో “చిన్న తప్పు జరిగింది” అని ప్రకటించడం నిరుద్యోగులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, మున్సిపల్ కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ మండిపడ్డారు. కర్నూలు జిల్లా ఆదోని లో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, మున్సిపల్ కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ విలేకరులతో మాట్లాడుతూ క్వశ్చన్ పేపర్ లీక్ ఆరోపణలు, స్పోర్ట్స్ కోటా ఫేక్ సర్టిఫికెట్ల వివాదం ప్రభుత్వానికి చిన్న విషయాలుగా కనిపిస్తున్నాయా అని సూటిగా ప్రశ్నించారు. నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు … Read more

తుంగభద్ర డ్యామ్ కు భారీగా పెరుగుతున్న వరద నీరు

హోస్పేట: 18.08.0226: తుంగభద్ర జలాశయానికి ఎగువ ప్రాంతాల నుండి వరద నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ఆగస్టు 18 (మంగళవారం) ఉదయానికి అందిన అధికారిక వివరాల ప్రకారం.. డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 1629.91 అడుగులకు చేరుకుంది. మొత్తం 105.788 టీఎంసీల గరిష్ట నిల్వ సామర్థ్యం కలిగిన ఈ జలాశయంలో ప్రస్తుతం 93.723 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రవాహాల వివరాలు: ◆ ఇన్‌ఫ్లో (వరద నీటి […]

రోడ్డు ప్రమాదంలో సాంబర్ జింక మృతి

గిద్దలూరు: గుండ్లకమ్మ రేంజ్ పరిధిలోని గిద్దలూరు–నంద్యాల ప్రధాన రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొన్న ప్రమాదంలో ఒక సాంబర్ జింక మృతి చెందింది. దిగువమెట్ట స్టీల్ బ్రిడ్జి సమీపంలో రాత్రి సుమారు 7:30 గంటల సమయంలో రహదారి దాటుతుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. అటవీ శాఖ చర్యలు & ముఖ్య వివరాలు: సమాచారం అందుకున్న వెంటనే గుండ్లకమ్మ రేంజ్ అటవీ శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.◆ మృతి చెందిన సాంబర్ జింక కళేబరాన్ని అటవీ … Read more

ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం.. ఉమాపతి నాయుడు

ఆదోని: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెండు సంవత్సరాల విజయవంతమైన పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆదోని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు ఆదోని పట్టణంలో ‘డోర్ టు డోర్’ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. పట్టణంలోని 21వ వార్డు సాయిబాబా నగర్‌లో టీడీపీ సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు ఇంటింటికీ తిరిగి, గత రెండేళ్లలో కూటమి ప్రభుత్వం […]

తుంగభద్ర డ్యామ్ కు భారీగా పెరుగుతున్న వరద నీరు

హోస్పేట: 15.08.0226: తుంగభద్ర జలాశయానికి ఎగువ ప్రాంతాల నుండి వరద నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ఆగస్టు 15 (శనివారం) ఉదయానికి అందిన అధికారిక వివరాల ప్రకారం.. డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 1629.20 అడుగులకు చేరుకుంది. మొత్తం 105.788 టీఎంసీల గరిష్ట నిల్వ సామర్థ్యం కలిగిన ఈ జలాశయంలో ప్రస్తుతం 91.088 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రవాహాల వివరాలు: ◆ ఇన్‌ఫ్లో (వరద నీటి … Read more

​భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి: కలెక్టర్ సిరి

ఎమ్మిగనూరు, ఆగస్టు 14: ప్రజల నుంచి అందిన వినతులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, సమస్యలను సత్వరం పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి స్పష్టం చేశారు. “ఒక్క నెల – ఒక నియోజకవర్గం – నాలుగు పర్యటనలు” కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఎమ్మిగనూరులోని ఫ్రెండ్స్ ఫంక్షన్ హాల్‌లో కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి, ఎమ్మెల్యే డాక్టర్ బి.వి. జయ నాగేశ్వర రెడ్డి, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ ప్రజల నుంచి నేరుగా అర్జీలను స్వీకరించారు. … Read more

తుంగభద్ర డ్యామ్ కు భారీగా పెరుగుతున్న వరద నీరు

హోస్పేట: 14.08.0226: తుంగభద్ర జలాశయానికి ఎగువ ప్రాంతాల నుండి వరద నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ఆగస్టు 14 (శుక్రవారం) ఉదయానికి అందిన అధికారిక వివరాల ప్రకారం.. డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 1628.75 అడుగులకు చేరుకుంది. మొత్తం 105.788 టీఎంసీల గరిష్ట నిల్వ సామర్థ్యం కలిగిన ఈ జలాశయంలో ప్రస్తుతం 89.442 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రవాహాల వివరాలు: ◆ ఇన్‌ఫ్లో (వరద నీటి … Read more

ఆదోనిలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ

భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా నిర్వహించే ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా గురువారం ఆదోని నియోజకవర్గంలో జాతీయ జెండా ర్యాలీ అత్యంత ఘనంగా నిర్వహించారు. ​కర్నూలు జిల్లా ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం నుండి మునిసిపల్ సర్కిల్ వరకు ర్యాలీ సాగింది. ర్యాలీలో పాల్గొన్న నాయకులు మరియు ప్రజలు జాతీయ జెండాలను చేతిలో పట్టుకుని ఊరేగింపుగా సాగారు. “భారత్ మాతాకీ జై” స్లోగన్లతో ఆదోని పుర వీధులు మారుమోగాయి. ఈ కార్యక్రమంలో … Read more

తుంగభద్ర డ్యామ్ కు భారీగా పెరుగుతున్న వరద నీరు

హోస్పేట: 13.08.0226: తుంగభద్ర జలాశయానికి ఎగువ ప్రాంతాల నుండి వరద నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ఆగస్టు 13 (గురువారం) ఉదయానికి అందిన అధికారిక వివరాల ప్రకారం.. డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 1628.20 అడుగులకు చేరుకుంది. మొత్తం 105.788 టీఎంసీల గరిష్ట నిల్వ సామర్థ్యం కలిగిన ఈ జలాశయంలో ప్రస్తుతం 87.454 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రవాహాల వివరాలు: ◆ ఇన్‌ఫ్లో (వరద నీటి … Read more