పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.. గుడిసె కృష్ణమ్మ
పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నివారించాలని, ఎక్కడపడితే అక్కడ చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు వేయవద్దని జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ స్థానిక ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కర్నూలు జిల్లా ఆదోని మండలం మండిగిరి గ్రామ పంచాయతీ పరిధిలో ‘స్వచ్ఛ భారత్’ స్పూర్తితో ‘స్వచ్ఛ ఆదోని’ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె తన బృందంతో కలిసి స్వయంగా రంగంలోకి దిగి డ్రైనేజీ కాలువల్లోని పూడిక, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి శుభ్రం చేశారు. అనంతరం ఆమె … Read more