​కుప్పగల్లులో దళితులకు స్మశాన వాటిక కేటాయించాలి

కర్నూలు జిల్లా ఆదోని మండలం కుప్పగల్లు గ్రామంలో దళితులకు స్మశాన వాటిక సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే ప్రభుత్వం స్పందించి భూమి కేటాయించాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. గురువారం కేవీపీఎస్, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో గ్రామ సచివాలయ కార్యదర్శికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. గ్రామంలో దళిత సామాజిక వర్గానికి చెందిన వారు ఎవరైనా మరణిస్తే అంత్యక్రియలు నిర్వహించడానికి సరైన స్మశాన స్థలం లేక దళితులు తీవ్ర […]

తుంగభద్ర జలాశయానికి పెరుగుతున్న నీటి నిల్వ

హోస్పేట: 30.07.0226: తుంగభద్ర జలాశయానికి ఎగువ ప్రాంతాల నుండి వరద నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. జులై 30 (గురువారం) ఉదయానికి అందిన అధికారిక వివరాల ప్రకారం.. డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 1609.21 అడుగులకు చేరుకుంది. మొత్తం 105.788 టీఎంసీల గరిష్ట నిల్వ సామర్థ్యం కలిగిన ఈ జలాశయంలో ప్రస్తుతం 36.043 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రవాహాల వివరాలు: గత ఏడాదితో పోలిస్తే.. గతేడాది … Read more

లోకేష్ బాబు తాగడానికి నీరు ఇవ్వండి బాబు అంటున్న గ్రామస్తులు

కర్నూలు జిల్లా ఆదోని మండలం డాణపురం గ్రామం ఎస్సీ కాలనీలో త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ కెవిపిఎస్, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఖాళి బిందెలతో సచివాలయం ముందు నిరసన కార్యక్రమం నిర్వహించి వెల్ఫేర్ అసిస్టెంట్ గారికి వినతిపత్రం అందజేశారు. స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అయినప్పటికీ ఒక దళిత కాలనీకి కనీసం త్రాగునీరు కూడా ప్రభుత్వాలు అందించడం లేదని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కే లింగన్న, కెవిపిఎస్ మండల నాయకులు చక్రవర్తి, […]

తుంగభద్ర జలాశయానికి పెరుగుతున్న నీటి నిల్వ

హోస్పేట: 29.07.0226: తుంగభద్ర జలాశయానికి ఎగువ ప్రాంతాల నుండి వరద నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. జులై 29 (బుధవారం) ఉదయానికి అందిన అధికారిక వివరాల ప్రకారం.. డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 1608.70 అడుగులకు చేరుకుంది. మొత్తం 105.788 టీఎంసీల గరిష్ట నిల్వ సామర్థ్యం కలిగిన ఈ జలాశయంలో ప్రస్తుతం 35.087 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రవాహాల వివరాలు: గత ఏడాదితో పోలిస్తే.. గతేడాది … Read more

నారా లోకేష్ ఇచ్చిన హామీ నెరవేర్చాలి.

ఆదోని:  పాండవగల్లు పెద్ద చెరువు సమస్యను తక్షణమే పరిష్కరించాలని, యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీని నారా లోకేష్ నెరవేర్చుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రజలతో కలిసి సీపీఐ(ఎం) పార్టీ ఆధ్వర్యంలో ఆదోని – మాధవరం రోడ్డుపై పాండవగల్లు వద్ద మంగళవారం నిరసన తెలపడం జరిగింది. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) మండల కార్యదర్శి లింగన్న మాట్లాడుతూ.. గత 13 సంవత్సరాలుగా పాండవగల్ పెద్ద చెరువు సమస్య హైకోర్టులో పెండింగ్‌లో ఉందన్నారు. గతంలో నిర్వహించిన యువగళం పాదయాత్రలో తమ ప్రభుత్వం అధికారంలోకి […]

తుంగభద్ర జలాశయానికి పెరుగుతున్న నీటి నిల్వ

హోస్పేట: 28.07.0226: తుంగభద్ర జలాశయానికి ఎగువ ప్రాంతాల నుండి వరద నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. జులై 28 (మంగళవారం) ఉదయానికి అందిన అధికారిక వివరాల ప్రకారం.. డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 1608.19 అడుగులకు చేరుకుంది. మొత్తం 105.788 టీఎంసీల గరిష్ట నిల్వ సామర్థ్యం కలిగిన ఈ జలాశయంలో ప్రస్తుతం 34.148 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రవాహాల వివరాలు: గత ఏడాదితో పోలిస్తే.. గతేడాది … Read more

​బీసీ వసతి గృహాల్లో ఆర్డీవో అరుణ దేవి ఆకస్మిక తనిఖీ

ఆదోని, జూలై 27: ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన వసతులు, విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కర్నూలు జిల్లా ఆదోని రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీవో) కె. అరుణ దేవి తెలిపారు. సోమవారం ఆదోని పట్టణంలోని బీసీ బాలుర, కళాశాల బాలికల వసతి గృహాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టళ్లలో ఆహార నాణ్యత, వంటశాలల శుభ్రత, తాగునీరు, మరుగుదొడ్ల నిర్వహణతో పాటు రికార్డులు, విద్యార్థుల హాజరును పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో నేరుగా […]

రైలు కింద పడి నవవరుడు ఆత్మహత్య

కర్నూలు జిల్లా ఆదోని పట్టణానికి చెందిన ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. రైల్వే హెడ్ కానిస్టేబుల్ శివరామయ్య తెలిపిన వివరాల ప్రకారం… ఆదోనిలోని ఇంద్రానగర్ కాలనీకి చెందిన ఉపేంద్ర (తండ్రి: లక్ష్మన్న) అనే యువకుడు జులై 26వ తేదీ (ఆదివారం) రాత్రి 10 గంటల సమయంలో ఆదోని – నగరూరు రైల్వే స్టేషన్ల మధ్యన ఉన్న కేఎం నంబర్ 492/23-25 వద్ద అప్‌లైన్ రైల్వే ట్రాక్‌పై పడి … Read more

​ఆదోని క్రికెట్ ఆటగాళ్ల ప్రతిభ – సౌత్ జోన్ జట్లకు ఎంపిక

ఆదోని క్రికెట్ అసోసియేషన్‌కు చెందిన పలువురు క్రీడాకారులు సౌత్ జోన్ స్థాయి పోటీలకు ఎంపికయ్యారని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. ఈ నెల జూలై 29 నుండి ఆగస్టు 8 వరకు కడపలో జరగనున్న అండర్-19 సౌత్ జోన్ మ్యాచ్‌లకు ఆదోనికి చెందిన మల్లికార్జున ఎంపికయ్యాడు. అలాగే, అండర్-15 బాలికల సౌత్ జోన్ జట్టుకు వై. మేఘనా రెడ్డి, ఎన్. లావణ్య ఎంపికయ్యారు. సౌత్ జోన్ జట్లకు ఎంపికైన ఈ ముగ్గురు క్రీడాకారులను ఆదోని క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు … Read more

భారీ రావిచెట్టు నేలకొరిగింది.. తప్పిన పెను ప్రమాదం

కర్నూలు జిల్లా ఆదోని పట్టణం హవనపేట వీధి లో ఉన్న వెంకట నర్సప్ప ఆలయ ప్రాంగణంలో భారీ రావిచెట్టు సోమవారం ఉదయం సుమారు 7:30 గంటలకు ఒక్కసారిగా నేలకొరిగింది. ఉదయం వేళ రాకపోకలు తక్కువగా ఉండటంతో పెను ప్రమాదం తప్పినట్లు స్థానికులు తెలిపారు. చెట్టు కొమ్మలు ఇద్దరు వ్యక్తులకు సులభంగా గాయాలైనట్లు తగిలినట్లు స్థానికులు వెల్లడించారు. అయితే ఎవరికీ తీవ్ర గాయాలు కాలేదని సమాచారం. భారీ చెట్టు కూలిపోవడంతో సమీపంలోని విద్యుత్ వైర్లు తెగి రోడ్డుపై పడిపోయాయి. […]