కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గ పెద్దకడుబూరు మండలం కల్లుకుంట గ్రామంలో దాడికి గురైన దళిత మహిళ గోవిందమ్మను ఆదోని సబ్ డివిజనల్ SC/ST విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్ ఎరుకల రవికుమార్ మరియు ఎరుకల హక్కుల...
కర్నూలు జిల్లా ఆదోనిలో ఎక్సైజ్ శాఖ అధికారులు సీఎం చంద్రబాబు నాయుడు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చిత్రపటాలకు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ సీఐ వినీలత మాట్లాడుతూ...
తుంగభద్ర జలాశయానికి తగ్గుతున్న వరద ప్రవాహం.తుంగభద్ర డ్యాం అధికారులు తెలిపిన నీటి నిలువల వివరాలు ఇలాఉన్నాయి.ఇన్ ఫ్లో : 25060 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 21356 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం :...
శ్రీశైలం జలాశయనికి వరద ప్రవాహం తగ్గడంతో శ్రీశైలం డ్యాం గేట్లు అధికారులు మూసివేశారు.డ్యామ్ లో నీటి నిల్వలు వివరాలు ఇలాఉన్నాయి..ఇన్ ఫ్లో : 96,302 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 67,178క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటి మట్టం 885...
ఆదోని 14 09 24: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 16/- రూపాయలు, రిటైల్: 1kg 18/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg....
కర్నూలు జిల్లా ఆదోనిలో తేదీ 14.09.2024 శనివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్తు సరఫరా లో అంతరాయం ఉంటుందని విద్యుత్ అధికారులు తెలిపారు. రెండవ శనివారం నిర్వహణ కారణంగా...
సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి పోరాటయోధుడు కామ్రేడ్ సీతారాం ఏచూరి మరణం వామపక్ష ఉద్యమానికి మరియు దేశానికి తీవ్ర నష్టదాయకమని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పిఎస్ రాధాకృష్ణ, కే. వెంకటేశులు ఆవేదన...
కర్నూలు జిల్లా ఆదోని సబ్ కలెక్టర్ మరియు డివిజనల్ మెజిస్ట్రీట్ మౌర్య భరద్వాజ్ కు ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ & మానిటరింగ్ కమిటీ మెంబర్ ఎరుకల రవి కుమార్ కర్నూల్ జిల్లా మెంబర్ ఎస్సీ ఎస్టీ...
ఆదోని జనరల్ ఆస్పత్రి కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు తమకు న్యాయం చేయాలంటూ జి.జి.హెచ్ వద్ద నిరసన చేపట్టారు. జీఓ 115 రద్దు చేసి కాంట్రాక్ట్ నర్సులను రెగ్యులర్ చేయాలంటూ ఆసుపత్రి ముందు ధర్నా నిర్వహించారు. నర్సులకు...
కర్నూలు జిల్లా ఆదోనిలో గణేష్ నిమజ్జనం శోభాయాత్ర ఘనంగా ప్రారంభం ఆయాయి. విశ్వహిందూ పరిషత్ లో ఎర్పాటు వినాయక విగ్రహానికి తొలి పూజ చేసి లడ్డు వేలం పాట నిర్వహించారు మహేందర్ రెడ్డి 1 లక్ష...