Author: Public Judgement

అన్న క్యాంటీన్ లు పునరుద్ధరణకు రూ.189 కోట్లు.

అమరావతి: పేదల ఆకలి బాధలు తీర్చే అన్న క్యాంటీన్ల పునరుద్ధరణకు తక్షణం రూ.189.22కోట్లు అవసరమని పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ అంచనాలు వేసింది. ఆర్థికశాఖకు పంపిన ప్రతిపాదనలకు ఆమోదం రాగానే పనులు ప్రారంభించి సాధ్యమైనంత త్వరగా వాటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు.…

పెన్షన్ల పంపిణీపై కీలక ప్రకటన

అమరావతీ : పెన్షన్ల పంపిణీకి గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందిని వినియోగించుకోవాలని, అవసరమైన చోట ఇతర శాఖల ఉద్యోగులనూ పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఒక్కో ఉద్యోగికి 50 మంది లబ్ధిదారులకు మించకుండా కేటాయించాలని ఉత్తర్వులు జారీ చేసింది. జులై 1న…

దుల్హన్ పథకం అమలు

వివాహ పథకం యొక్క ప్రయోజనాలుఆంధ్రప్రదేశ్‌లో దుల్హన్ వివాహ పథకాన్ని పొందడం వల్ల కలిగే ప్రయోజనాలు క్రింది విధంగా వివరించబడ్డాయి: మైనారిటీ కమ్యూనిటీకి చెందిన అమ్మాయికి వివాహ సమయంలో కుటుంబ భారాన్ని తగ్గించుకోవడానికి ఈ పథకం ఆర్థిక సహాయం రూపంలో ప్రయోజనాలను మంజూరు…

జై భీమ్ రావ్ భారత్ పార్టీకు రాజీనామా

2024 ఎమ్మెల్యే ఎన్నికల్లో జై భీమ్ రావ్ భారత్ పార్టీ నుండి కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గనికి ఎమ్మెల్యేగా మాజీ కౌన్సిలర్ కల్లుబోతుల రంగన్న పోటీ చేశారు. ఎన్నికల్లో ఆ పార్టీకి సరైన ప్రజాదరణ పొందలేక ఓటమి చెవి చూశారు మాజీ…

ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు

కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేదీ 27-06-24 పత్తి అత్యధికంగా ₹. 7639 /- రూపాయలు కనిష్ట ధర ₹. 4212/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 6220…

కన్న బిడ్డను చంపుకున్న కసాయి తల్లి

కర్నూలు జిల్లా కోసిగి మండలం దేవరబెట్టు గ్రామంలో ఓ తల్లి పది నెలల కొడుకును గొంతు నలిపి చంపి గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్య యత్నం చేసింది. ఈ ఘటన బుధవారం తుంగభద్ర పాత రైల్వే స్టేషన్ స మీపంలో…

పిల్లలంటేనే ఉత్సాహానికి సంకేతం.. సబ్ కలెక్టర్

డ్రగ్స్ మహమ్మారిని తరిమికొడదామని పిలుపునిచ్చారు సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ.కర్నూలు జిల్లా ఆదోని ఆర్ట్స్ ఆర్ట్స్ కాలేజీ సెబ్ మరియు పోలీసుల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు మాదక ద్రవ్యాల వలన జరిగే నష్టాల గురించి…

ఆర్లగడ్డ లో ఆళ్లగడ్డలో ఉద్రిక్తత ఏవీ భాస్కర్ రెడ్డి దంపతులపై దాడి.. భార్య మృతి..

ఆళ్లగడ్డ: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో మంగళవారం సాయంత్రం తెదేపా నేత ఏవీ భాస్కర్‌రెడ్డి, శ్రీదేవి దంపతులపై ప్రత్యర్థులు దాడి చేశారు. ఈ దాడిలో శ్రీదేవి మృతి చెందగా, భాస్కర్‌రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో ఆళ్లగడ్డలో…