అమరావతి: Phonepe, GPay, PayTM మరియు ఇతర UPI Apps నందు మీరు బిల్లులు చెల్లించుటకు వీలుపడదని విద్యుత్ అధికారులు పేర్కొన్నారు. ఇప్పటినుంచి గూగుల్ ప్లే స్టోర్స్ నుంచి యాప్ ను డౌన్లోడ్ చేసుకొని కరెంట్...
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. తెలుగు రాష్ట్రాలకు ఇచ్చిన విభజన హామీలను లేఖలో ప్రస్తావించారు. విభజన హామీల పరిష్కారానికి కలిసి చర్చించుకుందామని ఈ సందర్భంగా కోరారు. విభజన...
పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రసెల్ సిస్టం – పిజిఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చిన అర్జీలను ఏ ఒక్క అధికారి నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించి అర్జిదారులను సంతృప్తిపరిచేలా చూడాలని ఆదోని సబ్ కలెక్టర్/ఆర్డీవో (ఇంచార్జ్) హెచ్ ఎన్ ఎన్...
కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేదీ 01-07-24 పత్తి అత్యధికంగా ₹. 7614 /- రూపాయలు కనిష్ట ధర ₹. 4000/- రూపాయలు పలికింది....
ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ గాంధీ సరోవర్ ప్రాంతంలో ఆదివారం(జూన్30) ఉదయం మంచు తుపాను చెలరేగింది. ‘కేదార్నాథ్ దామ్ వెనుకాల ఉన్న మంచుపర్వతం దగ్గర ఉదయం 5 గంటలకు మంచు తుపాను వచ్చింది. దీని వల్ల ఎలాంటి ప్రాణ,...
కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతెకుడ్లూరు గ్రామంలో శనివారం రాత్రి ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకున్న బసవరాజు (22) అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయం నిద్ర లేచి పక్క గదిలో ఫ్యాన్ కు వేలాడుతున్న...
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఉదయం రాయ నగర్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి ట్రైన్ కి పడి మృతి చెందినట్లు సమాచారం. అక్కడ నివసిస్తున్న స్థానికులు సమాచారం అందించారు. అక్కడే ఉన్న సైకిల్. వైట్ కలర్...
కర్నూలు జిల్లా ఆలూరు మండలాని కి చెందిన CASE 770 ఎర్త్ మూవర్ అమ్మకానికి కలదు. పూర్తి వివరాలకై బండి ఓనర్ బసవ గౌడ్, ఫోన్: +91 90524 57227 ఈ నెంబర్కు సంప్రదించగలరు. బండి...
ఆదోని రైతు బజార్లో ఈరోజు కూరగాయలను ఈ విధంగా ఉన్నాయి 07.07.2024
కర్నూలు జిల్లా ఆదోని 27వ వార్డ్ సచివాలయంలో పెన్షన్ పంపిణీ చేయాల్సిన నగదు చోరీ అయినట్లు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో సచివాలయ ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. సచివాలయ ఉద్యోగి రవికుమార్ తెలిపిన వివరాల మేరకు...