Author: Public Judgement

ఐటి అండ్ ఎలక్ట్రానిక్స్ రంగంలో దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు చర్యలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్టార్టప్ హబ్ గా తీర్చిదిద్దాల్సి ఉందని, ఆ దిశగా సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్రాన్ని ఐటి అండ్ ఎలక్ట్రానిక్స్ రంగంలో దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఐటీ,…

ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు

కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేదీ 14-08-24 పత్తి అత్యధికంగా ₹. 7756/- రూపాయలు కనిష్ట ధర ₹. 4000/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 7269/- రూపాయలు…

పత్తికొండ మండలంలో దారుణ హత్య

కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరులో దారుణ హత్య జరిగింది. హోసూరు గ్రామానికి చెందిన వాకిటి శ్రీనివాసులు అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత మార్చారు. హోసూరు మాజీ సర్పంచ్ వాకిటి శారద భర్త శ్రీనివాసులు టిడిపి పార్టీలో…

ఆదోనిలో ఆజాదీక అమృత్ మహోత్సవ్ ర్యాలీ

ఆగస్టు 15 వతేదీ 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా కర్నూలు జిల్లా ఆదోనిలో బుధవారం ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి మున్సిపల్ చైర్ పర్సన్ శాంత, మున్సిపల్ కమిషనర్, ఆధ్వర్యంలో ఆజాదీక అమృత్ మహోత్సవ్ ర్యాలీ మున్సిపల్ కార్యాలయం నుంచి ప్రధాన రహదారుల…

అదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్  ధరలు

ఆదోని 14 08 24: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 22/- రూపాయలు, రిటైల్: 1kg 24/- రూపాయలు వంకాయలు హోల్సేల్ 1kg. 38/- రూపాయలు, రిటైల్: 1kg…

తుంగభద్ర డ్యామ్ కు కొనసాగుతున్న వరద నీటి వివరాలు

తుంగభద్ర డ్యామ్ కు కొనసాగుతున్న వరద నీటి వివరాలుఇన్ ఫ్లో : 32924 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 120097 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1627.15 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలుప్రస్తుతం : 83.742…

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు◆ శ్రీశైలం డ్యామ్ నీటి నిలువల వివరాలు..◆● ఇన్ ఫ్లో : 1,33,688 క్యూసెక్కులు● ఔట్ ఫ్లో :68,453 క్యూసెక్కులు● పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు● ప్రస్తుతం : 880.70 అడుగులు● పూర్తిస్థాయి…

ఆదోనిలో శిథిలవస్థకు చేరుకున్న పోలీస్ క్వార్టర్స్

కర్నూలు జిల్లా ఆదోనిలో శిథిలవస్థకు చేరుకున్న పోలీస్ క్వార్టర్స్ ను పునర్హ నిర్మించాలని ప్రభుత్వాసుపత్రి సలహా సంఘం సభ్యులు నసరుద్దీన్ పటేల్ కోరారు. సోమవారం ప్రజా వేదిక కార్యక్రమంలో సబ్ కలెక్టర్కు ఈ విషయంపై వినతిపత్రం అందజేశరు. నసరుద్దీన్ పటేల్ మాట్లాడుతూ…

ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు

కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేదీ 13-08-24 పత్తి అత్యధికంగా ₹. 7749/- రూపాయలు కనిష్ట ధర ₹. 4000/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 7280/- రూపాయలు…

భార్యతో గొడవ పడి ఫినాయిల్ తాగిన భర్త

కర్నూలు జిల్లా ఆదోని మండలం ఆరెకల్ గ్రామానికి చెందిన హుసేని (35 సం.) ఫినాయిల్ తాగిఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. అది గమనించిన బంధువులు హుటా హుటిన రాత్రి ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తల్లి పపమ్మ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. భార్య…