Author: Public Judgement

ఎగిసిపడ్డ నిరసన జ్వాలలు

ప్రాణాలు కాపాడే వైద్యులను మాన, ప్రాణాలు తీసిన కోల్ కత్తాలో కలకలం రేపిన సంఘటన పైకర్నూలు జిల్లా ఆదోని ప్రభుత్వ, ప్రవేట్ అసుపత్రులలో ఓ.పి వైద్యసేవలు నిలిపి వేసి ఆసుపత్రులలో పనిచేసే వైద్యులకు రక్షణ కల్పించాలని జి.జి.హెచ్ అసూపత్రి నుండి సబ్…

తుంగభద్ర డ్యామ్ కు కొనసాగుతున్న వరద నీరు..

తుంగభద్ర డ్యామ్ కు కొనసాగుతున్న వరద నీరు..గడిచిన 24 గంటల్లో వరద నీరు ప్రవాహం..ఇన్ ఫ్లో : 44721 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 61424 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1623.32 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ :…

అదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్  ధరలు

ఆదోని 17 08 24: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు వంకాయలు హోల్సేల్ 1kg. 38/- రూపాయలు, రిటైల్: 1kg…

ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు

కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేదీ 16-08-24 పత్తి అత్యధికంగా ₹. 7711/- రూపాయలు కనిష్ట ధర ₹. 4006/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 7329/- రూపాయలు…

మునిసిపల్ కాంట్రాక్ట్ ఉద్యోగి పై దాడి

కర్నూలు జిల్లా◆ ఆదోని ఫరీద్ సాహెబ్ మొహల్లా వీధి లో మునిసిపల్ కాంట్రాక్ట్ ఉద్యోగి సూరిపోగు హరి పై దాడి చేసిన స్థానికుడు.◆ వీధి కుక్కలు పట్టుకొంటుండగా గొడవకు దిగి చెయ్యి చేసుకున్న స్థానికుడు.◆ పోలీసులకు ఫిర్యాదు చేసిన కాంట్రాక్ట్ ఉద్యోగి…

తుంగభద్ర డ్యామ్ కు తగ్గుతున్న వరద నీరు

తుంగభద్ర డ్యామ్ కు తగ్గుతున్న వరద నీరుఇన్ ఫ్లో : 37666 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 86310 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1623.79 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలుప్రస్తుతం నీటి నిల్వ :…

అదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్  ధరలు

ఆదోని 16 08 24: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు వంకాయలు హోల్సేల్ 1kg. 38/- రూపాయలు, రిటైల్: 1kg…

ఉత్సవాల్లో విషాదం సుమారు 25 మంది భక్తులకు గాయాలు

కర్నూలు జిల్లా అస్పరి (మం) తంగరడోన నల్లారెడ్డి ఉత్సవాల్లో విషాదం చోటుచేసుకుంది. బాణసంచా బాక్స్ పేలి సుమారు 25 మంది భక్తులకు గాయాలు అయ్యాయి. అందులో నలుగురికీ తీవ్ర గాయాలు అయ్యాయి. 20 మందిని చికిత్స నిమిత్తం ఆదోని ప్రభుత్వ ఏరియా…

దశాబ్ధాల సమస్యకు పరిష్కారం నారాయణపురంలో బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన.

దశాబ్ధాల సమస్యకు పరిష్కారం◆నారాయణపురంలో రూ.4.79 కోట్లతో బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన.◆ ఐదు గ్రామాలకు ప్రయాణం సులభతరం.◆ ముఖ్య అతిథిగా ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్..అనంతపురం రూరల్ పరిధిలోని ఎం.నారాయణపురం గ్రామంలోని ఆర్డిటి చెక్ డ్యామ్ దగ్గరలో రూ.4.79 కోట్లతో నిర్మించ…

ఈ నెల 16, 17 తేదీల్లో సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ భవన్ పర్యటన రద్దు

అమరావతి :ఈ నెల 16, 17 తేదీల్లో సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ భవన్ పర్యటన రద్దు..!మంగళగిరిలో ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉన్న సీఎం చంద్రబాబు…అనివార్య కారణాల వల్ల సీఎం చంద్రబాబు పర్యటన రద్దు…ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొననున్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా…