Author: Public Judgement

గొర్రెల సహకార సంఘం చైర్మన్ గా శ్రీనివాసులు ఏకగ్రీవం

ఉమ్మడి కర్నూలు జిల్లా గోర్రేల సహకార సంఘం ఎన్నికల్లో 12 మంది డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు అందులో శ్రీనివాసులు చైర్మన్ గా ఎన్నుకున్నారు. అందుకు కర్నూలు జిల్లా కురువ సంఘం అధ్యక్షులు పత్తికొండ శ్రీనివాసులు మాజీ అధ్యక్షులు గడ్డం రామకృష్ణ అసోసియేట్ అధ్యక్షులు గుడిసె శివన్న ప్రధాన కార్యదర్శి ఎం. కే.రంగస్వామి25 వ వార్డు కార్పొరేటర్ సిట్రా సత్యనారాయణమ్మ జిల్లా ఉపాధ్యక్షులు ధనుంజయ అభినందనలు తెలియజేశారు.

ఆటో బొలెరో వాహనం ఢీ

కర్నూలు జిల్లా పెద్దకడుబూరు మండలం పులికనుమా వద్ద ఆటోను బొలెరో వాహనం ఢీకొనడంతో వీరేష్ అనే 13 ఏళ్ళ బాలుడు అక్కడికక్కడే మృతి మృతిచెందగా అరుమందికి గాయాలు అయ్యాయి వెంటనే వారిని చికిత్స నిమితం ఆదోని జి. జి. హెచ్ కు తరలించారు. వీరంతా బసల దొడ్డి గ్రామానికి చెందిన వారీగా గుర్తించారు. క్షతగాత్రులు ఇచ్చిన వివరాలు ఇలా ఉన్నాయి బసవదొడ్డి గ్రామం నుంచి కూరగాయలు అమ్ముకోవడానికి ఆదోనికి వస్తుండగా అతివేగంతో బొలెరో వాహనం వచ్చి ఢీకొనడంతో […]

ఆదోని వ్యవసాయ మార్కెట్లో రూ.7669 పలికిన పత్తి ధర

కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేదీ 08-10-24 పత్తి అత్యధికంగా ₹. 7669/- రూపాయలు కనిష్ట ధర ₹. 4400/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 7289/- రూపాయలు కనిష్ట ధర ₹. 3269/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5930/- రూపాయలు కనిష్ట ధర ₹.5000/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.5261/- రూపాయలు కనిష్ట ధర ₹.5261/- రూపాయలు పలికింది. […]

అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుందం ఆదోని ఎమ్మెల్యే

కర్నూలు జిల్లా ఆదోని శాసనసభ్యులు డా.పార్థసారథి వాల్మీకి  సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో స్వర్ణాంధ్ర విజన్ 2047 కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ ఆదోని ప్రాంతంలో ఉన్న ఉమెన్ అండ్ చైల్డ్ ఆసుపత్రిలో ప్రతి నెల సుమారుగా 450 ప్రసవాలు జరుగుతున్నాయని, 10 మంది నర్సింగ్ సిబ్బందిని నియమించాలని కోరారు. అదేవిధంగా ఆదోని లో ఆరోగ్య శ్రీ క్రింద కొన్ని ఆస్పత్రులు రోగుల నుండి డబ్బు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. వారిపై  తగిన […]

ప్రజా సమస్యలు పరిష్కరించాలి సిపిఎం పార్టీ డిమాండ్

కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ బసరకొడు గ్రామ శాఖ మహాసభ, హుసేని అధ్యక్షతన నిర్వహించారు. ముందుగా పార్టీ జెండా ఆవిష్కరించరు. ఈ సందర్భంగా పార్టీ మండల కార్యదర్శి కే లింగన్న కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.ఉచ్చిరప్ప మాట్లాడుతూ స్థానికంగా రోడ్లు సమస్యలు, అలాగే త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉందని ఈ సమస్యలను పరిష్కరించాలని, అలాగే గ్రామంలో ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి ఇంటి స్థలాలు పంపిణీ […]

సెలవు దినాల్లో క్లాసులు నడుపుతున్న పాఠశాలపై చర్యలు తీసుకోండి

కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా సెలవు దినాల్లో క్లాసులు నిర్వహిస్తున్న పాఠశాలపై చర్యలు తీసుకోవాలిఅని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ కు వినతి పత్రం అందజేసిన DSF జిల్లా ఉపాధ్యక్షుడు ధనాపురం ఉదయ్ డివిజన్ ప్రధాన కార్యదర్శి రఘు.

అదోనిలో భారీ నిరసన ర్యాలీ

కర్నూలు జిల్లా ఆదోనిలో సోమవారం ముస్లిం మైనార్టీలు షాహి జామియా మజీద్ నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు  భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. మొహమ్మద్ ప్రవక్త పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని కోరుతూ సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ కు వినతి పత్రం అందజేత. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున మైనార్టీ నాయకులు ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.

ఆదోని వ్యవసాయ మార్కెట్లో రూ.7680 పలికిన పత్తి ధర

కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేదీ 07-10-24 పత్తి అత్యధికంగా ₹. 7680- రూపాయలు కనిష్ట ధర ₹. 4280/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 7240/- రూపాయలు కనిష్ట ధర ₹. 3369/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5993/- రూపాయలు కనిష్ట ధర ₹.3900/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.5578/- రూపాయలు కనిష్ట ధర ₹.4956/- రూపాయలు పలికింది. […]

డెంగ్యూ వ్యాధి నుండి  కోలుకునేందుకు సహాయపడే ఆహార పదార్థాలు

కర్నూలు జిల్లా.. ఆదోని ప్రకృతి వైద్యం  : దేశవ్యాప్తంగా డెంగ్యూ జ్వరాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. 2024 సంవత్సరంలో  ముఖ్యంగా దోమల వల్ల వచ్చే అనారోగ్యాల వ్యాప్తికి సంబంధించినంత వరకు ఆందోళనకరంగా ఉంది. వెచ్చని ఉష్ణోగ్రతలు, అధిక తేమ స్థాయిలు ఏడెస్ దోమల సంతానోత్పత్తి, వృద్ధి చెందడానికి అనుకూలమైన పరిస్థితులను సృష్టిస్తాయి. డెంగ్యూ అనేది డి.ఈ. ఎన్. వి, వైరస్ వల్ల కలిగే వైరల్ ఇన్ఫెక్షన్. ఇది దోమ […]

వలస పోతున్న వారి పిల్లల కోసం

కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి శుక్రవారం మంత్రి నారా లోకేష్ ని కలిసారు.ఆదోని నియోజకవర్గం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఎక్కువ మంది వలసకు పోతుంటారని. చదువుకునే పిల్లల్ని తీసుకుపోవడం వల్ల వాళ్ళ విద్యాభ్యాసం మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి ఉన్నందున వీరి కోసం వీరి పిల్లల కోసం చదువు పాడవకుండా రెసిడెన్షియల్ స్కూల్స్ ని ఏర్పాటు చేయాలని – కస్తూరిబా స్కూల్స్ , AP మోడల్ స్కూల్స్ , అలాగే జ్యోతి రావ్ పూలే రెసిడెన్షియల్ […]

Back To Top