Author: Public Judgement

శ్రీశైలం జలాశయానికి కోన సాగుతున్న వరద ప్రవాహం.

శ్రీశైలం జలాశయానికి కోన సాగుతున్న వరద ప్రవాహం. ఇన్ ఫ్లో :36,172 క్యూసెక్కులు ఔట్ ఫ్లో : 66,835 క్యూసెక్కులు పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు ప్రస్తుతం : 882.20అడుగులు పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు ప్రస్తుతం : 200.1979 టీఎంసీలు కుడి,ఎడమ గట్ల జలవిద్యుత్ కేంద్రల్లో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి.

ఆదోని రైతు బజార్ లో టమాట కేజి ₹ 55

ఆదోని 30 09 24: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 53/- రూపాయలు, రిటైల్: 1kg 55/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 34/- రూపాయలు, రిటైల్: 1kg 36/- రూపాయలు

ఆదోని వ్యవసాయ మార్కెట్లో 7515 పలికిన పత్తి ధర

కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేదీ 04-10-24 పత్తి అత్యధికంగా ₹. 7515- రూపాయలు కనిష్ట ధర ₹. 4216/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 7256/- రూపాయలు కనిష్ట ధర ₹. 3290/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.6038/- రూపాయలు కనిష్ట ధర ₹.5000/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.0/- రూపాయలు కనిష్ట ధర ₹.0/- రూపాయలు పలికింది. […]

మంత్రి నారా లోకేష్ ని కలిసిన మీనాక్షి నాయుడు

కర్నూలు జిల్లా ఆదోని మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు శుక్రవారం ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆదోని అభివృద్ద గురించి మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎదురుకుంటున్న సమస్యలను తెలియజేశారు.

ఆదోనిలో కురిసిన భారీ వర్షం

కర్నూలు జిల్లా ఆదోనిలో శుక్రవారం గంటన్నర పాటు కురిసిన భారీ వర్షని రోడ్లపైకి నీరు చేరడంతో ప్రధాన రహదారుల్లో వాహనాలు నీట మునిగిపోయాయి. పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం ఆయాయి. విశ్వహిందూ పరిషత్ కార్యాలయం ఎదురుగా రోడ్లపై నీరు చేరడంతో భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. వాహనదారులు, ప్రయాణికులు  ఇబ్బందులకు గురయ్యారు. ఆర్ట్స్ కాలేజ్ సమీపంలోని పెట్రోల్ బంకు వద్ద మరియు తిరుమల నగర్ వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రధాన రహదారిలో భారీగా నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ […]

ఆదోని వ్యవసాయ మార్కెట్లో 7597 పలికిన పత్తి ధర

కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేదీ 30-09-24 పత్తి అత్యధికంగా ₹. 7597/- రూపాయలు కనిష్ట ధర ₹. 4211/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 7081/- రూపాయలు కనిష్ట ధర ₹. 3269/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.6150/- రూపాయలు కనిష్ట ధర ₹.4000/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.5425/- రూపాయలు కనిష్ట ధర ₹.3611/- రూపాయలు పలికింది. […]

ఆదోని రైతు బజార్ లో టమాట కేజి ₹ 70

ఆదోని 30 09 24: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 68/- రూపాయలు, రిటైల్: 1kg 70/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 48/- రూపాయలు, రిటైల్: 1kg 40/- రూపాయలు

ఆదోని వ్యవసాయ మార్కెట్లో 7677 పలికిన పత్తి ధర

కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేదీ 30-09-24 పత్తి అత్యధికంగా ₹. 7677/- రూపాయలు కనిష్ట ధర ₹. 4469/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 7099/- రూపాయలు కనిష్ట ధర ₹. 3269/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.6050/- రూపాయలు కనిష్ట ధర ₹.4800/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.5725/- రూపాయలు కనిష్ట ధర ₹.5488/- రూపాయలు పలికింది. […]

కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు టమాట కేజి 65 రూ.

ఆదోని 30 09 24: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 63/- రూపాయలు, రిటైల్: 1kg 65/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 42/- రూపాయలు, రిటైల్: 1kg 44/- రూపాయలు

బిజెపి పార్టీ తీర్థం పుచ్చుకున్న పర్వతాపురం వాసులు

కర్నూలు జిల్లా ఆదోని మండలం పర్వతాపురం 37వ వార్డు నుండి ఆదివారం వైసిపి పార్టీకి చెందిన కార్యకర్తలు తోవి నాగార్జున, నాగరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో 20 కుటుంబాలు ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి ఆధ్వర్యంలో బిజెపి పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్యే బిజెపి కండవాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Back To Top