Author: Public Judgement

చేపను మింగిన నాలుగు నెలల పిల్లవాడు

నాలుగు నెలల పిల్లోడు చేపను మింగాడు అది గొంతులో ఇరుక్కోవడంతో ఆపరేషన్ చేసి బయటకు తీసిన డాక్టర్లు వివరాల్లోకి వెళితే కర్నూలు జిల్లా ఆదోని లో నివాసం ఉంటున్న ఓ తల్లి తన పిల్లవాడు నోట్లో నుంచి జల్లు కారిస్తున్నాడని నోట్లో చేప తిప్పితే తగ్గిపోతుందని చుట్టుపక్కల వాళ్ళు సలహా ఇవ్వడంతో ఆ తల్లి బ్రతికిన చిన్న చేపల తెచ్చి పిల్లోని నోట్లో తిప్పుతుండగా చేపని పిల్లోడు మింగేశాడు. పిల్లవాని గొంతులో చేప ఇరుకోవడంతో ఆ తల్లిదండ్రులు […]

కార్మికుల జీవితాల్లో సరి కొత్త వెలుగులు..

■ కార్మికుల జీవితాల్లో సరి కొత్త వెలుగులు నింపిన ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి.■ 20 సంవత్సరాలుగా న్యాయం కోసం ఎదురు చూస్తున్న కార్మికులకు అండగా నిలబడిన ఎమ్మెల్యే.. కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం లో ఎంతో పేరు ప్రఖ్యాతలుగాంచిన కొతారి మిల్ మూతపడడంతో కార్మికులు తమకు రావాల్సిన బకాయిలను ఇవ్వాలని 20 సంవత్సరాల క్రితం 2003లో కోర్టు మెట్లు ఎక్కారు. ఎమ్మెల్యే చొరవ చేసుకొని కార్మిక సంఘాల నాయకులతో ఫ్యాక్టరీ యజమానులతో చర్చలు జరిపి […]

ఐదు ఇళ్లలో చోరీకి పాల్పడ్డ దొంగలు

కర్నూలు జిల్లా..ఆదోనిలో ఉదయం దొంగలు హల్చల్…తిరుమల నగర్లో 2 , లైన్స్ క్లబ్ కాలనీ 3 ఇళ్లల్లో చోరీకి పాల్పడ్డ దొంగలు…తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తున్న దొంగలు…కాలనీ వాసులు కేకలు వేయడంతో పరార్ అయిన దొంగలు…పోలీసులకు సమాచారం ఇచ్చిన కాలనీ వాసులు…దొంగతనం జరిగిన ఇండ్లలో ఆధారణ స్వీకరిస్తున్న క్లూస్ టీమ్ సిబ్బంది..

విద్యార్థుల్లో జోష్ నింపిన తెర్నకల్ సురేంద్రరెడ్డి

కర్నూల్ నగరం కేవీర్ కాలేజీ నందు వైస్సార్సీపీ స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో why ap needs jagan (ఆంధ్రప్రదేశ్ కి జగన్ ఎందుకు కావాలిఅంటే ) కార్యక్రమానికి ఎంపీ సంజీవ్ కుమార్, అసెంబ్లీ అబ్జర్వర్, కర్నూల్ జిల్లా JCS కో ఆర్డినేటర్ తెర్నకల్ సురేంద్రరెడ్డి, వై ఎస్ ఆర్ సి పి స్టూడెంట్ యూనియన్ రెడ్డీపోగు ప్రశాంత్, మణిరెడ్డి పాల్గొన్నారు. అనంతరం తెర్నకల్ సురేంద్రరెడ్డి మాట్లాడుతు సీఎం వైస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన వై ఏపీ నీడ్స్ […]

కర్ణాటక మద్యంపై సెబ్ అధికారుల దాడులు

కర్నూలు జిల్లా అడిషనల్ ఎస్పీ కృష్ణ కాంత్ పటేల్ ఆదేశాల మేరకు ఆదోని మండలంలో సెబ్ పోలీస్ వేరువేరు ప్రాంతాలలో దాడులు నిర్వహించి అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తున్న 5 మంది LLC కెనాల్ వద్ధ బాధినేహాల్ గ్రామానికి చెందిన M. నాగప్ప, పెద్ద హరివానం చెక్ పోస్ట్ వద్ద సిరుగుప్పకు చెందిన విజయ్, అనిల్, మాదిరే గ్రామానికి చెందిన వీరేష్ మరియు ఉసేనప్ప లను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 24 కర్ణాటక మద్యం […]

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు సిద్ధమవుతున్న బాలికలు

కర్నూలు జిల్లా ఆదోని ఆర్ట్స్ సైన్స్ కాలేజ్ లో అండర్ 17 గర్ల్స్ విద్యార్థినిలకు కబడ్డీ క్యాంప్ నిర్వహించారు. ఈ క్యాంపు నవంబర్ 17వ తేదీన 22వ తేదీ వరకు నిర్వహించారు. చిత్తూరు జిల్లా చౌడేపల్లి లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లాలోని వివిధ మండలాల నుంచి 12 మంది విద్యార్థినిలకు కోచ్ పి.ఇ. టి రమన్న, టీమ్ మేనేజర్ హరిత, పి.ఇ. టి నరసింహులు, పి.ఇ. టి గంగాధర్ శిక్షణ అందించారు. కోచ్ రామన్న తెలిపిన […]

విద్యుత్ వినియోగదారులకు విజ్ఞప్తి

విద్యుత్ వినియోగదారులకు విజ్ఞప్తి విద్యుత్ శాఖ ఏడిఈ నాగేంద్రప్రసాద్ కర్నూలు జిల్లా ఆదోని లో 21వ తేదీ మంగళవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఆదోని విద్యుత్ శాఖ *ఏడిఈ నాగేంద్రప్రసాద్ డి వన్ సబ్ స్టేషన్ ఏఈ నాగభూషణం డి 3 ఏఈ సంతోష్ లు సోమవారం పత్రికా ప్రకటనలో తెలిపారు.33 కేవీ ఎస్ కే డి ఫీడర్ పెట్రోలింగ్ వర్క్, మెయింటెనెన్స్ లో భాగంగా ఆదోని పట్టణంలో ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం […]

ప్రమాదవశాత్తు పడి ఇద్దరు బాలురు మృతి

కర్నూలు జిల్లా ఆదోని మండలం , పెద్దహరివానం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లో ప్రమాదవశాత్తు పడి ఇద్దరు బాలురు మృతి చెందంతో గ్రామమంత శోక సంద్రంలో మునిగింది. పార్వతి , తుకారం దంపతుల కుమారుడు మంజు (10) అతనితో పాటు అబ్బాస్ అలీ కుమారుడు అక్బర్ అలీ 4 వ తరగతి చదువుతున్నారు. ఈ పిల్లలిద్దరూ సోమవారం ఉదయం పాఠశాలకు వెళ్లి హాజరు వేసుకుని యూరిన్ కని బయటకి వెళ్లారు. ఆ సందర్భంలో […]

బ్రాహ్మణ భవణాలు, అపరకర్మలు భవణాల ఏర్పాటుకు సహకరించండి

ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల్లో కేంద్రాలలో బ్రాహ్మణ భవణాల ఏర్పాటుకు సహకరించాలని రాష్ట్ర బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ పేరి.కామేశ్వరరావుకి, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రభుత్వ సలహాదారులు జ్వాలాపురం శ్రీకాంత్ కి, రాష్ట్ర బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు వెల్లాల మధుసూదనశర్మ వినతి పత్రం అందచేసి విజ్ఞప్తి చేశారు. బుధవారం విజయవాడ లోని దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రభుత్వ సలహాదారులు శ్రీకాంత్ కార్యాలయంలో ఇద్ధరి నాయకులతో సమావేశమై రాష్ట్రములోని బ్రాహ్మణ సమస్యలను ఇరువురి దృష్టికి తీసుకెళ్లి చర్చించరు. అనంతరం […]

దొంగను పట్టుకున్న సీఐ విక్రమ సింహ..

కర్నూలు జిల్లా ఆదోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మే నెలలో సిరిగుప్ప చెక్ పోస్ట్ వద్ద ఐరన్ షాపు మరియు పంజర్ పోల్ ఆంజనేయ స్వామి గుడి హుండీ దొంగతనాల కేసులో ముద్దాయి నరసింహులును అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 1 లక్ష 20 వేలు నగదు, స్వామివారి వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించారుపోలీసులు.వన్ టౌన్ సిఐ విక్రమ సింహ తెలిపిన వివరాల మేరకు ఆదివారం రాబడిన సమాచారం […]

Back To Top