Author: Public Judgement

స్పందన అర్జీలను గడవు లోపు పరిష్కారం చూపాలి

కర్నూలు జిల్లా..స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలను ఏ ఒక్క అధికారి నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించి అర్జిదారులను సంతృప్తిపరిచేలా చూడాలని ఆదోని సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ పేర్కొన్నారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం నందు స్పందనలో పాల్గొని డివిజన్లోని ఆయా మండలాల నుంచి వచ్చిన ప్రజల నుండి వచ్చిన అర్జీలను స్వీకరించారు. .మండలంలోని ఆయా శాఖల అధికారులకు సంబంధించిన సమస్యలను తెలియజేస్తూ గడువు లోపు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బియాండ్ […]

ఈవీఎం యంత్రాలపై ప్రజలకు అవగాహన

కర్నూలు జిల్లా ఆదోని సబ్ కలెక్టర్/ ఆదోని ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ఈవీఎం యంత్రాల పని తీరుపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సోమవారం సబ్ కలెక్టర్ ఆవరణంలో డి ఎల్ పి ఓ కార్యాలయపు పరిపాలన అధికారి వీరభద్రప్ప ఆధ్వర్యంలో ప్రజలకు ఈవీఎం యంత్రాల పని తీరుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఈవీఎం యంత్రాలపై మరియు బ్యాలెట్‌ యూనిట్‌, కంట్రోల్‌ యూనిట్‌, వీవీ ప్యాట్‌ల పని తీరుపై అవగాహన కల్పించారు. […]

రూ.50వేలకు మించి నగదు తీసుకెళ్లకూడదు: EC.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం త్వరలో ఎన్నికల షెడ్యూల్ రానున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా కీలక విషయాలు వెల్లడించారు. ‘కోడ్ అమల్లోకి వస్తే పోటీలో ఉండే అభ్యర్థులు, ఏజెంట్లు, కార్యకర్తలు రూ.50వేలకు మించి నగదు, రూ. 10వేల కంటే ఎక్కువ విలువైన వస్తువులను రవాణా చేయకూడదు. స్టార్ క్యాంపెయినర్లు రూ.లక్షకు మించి నగదు తీసుకెళ్లకూడదు. పరిమితికి మించితే నగదు, వాహనాలు సీజ్ చేస్తాం’ అని వెల్లడించారు.

సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా

కర్నూలు జిల్లా ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ఉపాధి పెండింగ్ బిల్లులు చెల్లించాలని, కరువు మండలాలకు రావలసిన 50 రోజుల పని దినాలు వెంటనే కల్పించాలని, కరువు సహాయక చర్యలు భాగంగా రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి 14 రకాలు నిత్యవసర సరుకులు ఉచితంగా ఇవ్వాలని, 200 రోజులు పని దినాలు 600 రూపాయలు వేతనం ఇవ్వాలని, కరువు మండలాల్లో కోరుతూ సీజనల్ హాస్టల్స్ ప్రారంభించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో […]

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ, కలెక్టర్

కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని పలు పోలింగ్ కేంద్రాలను మంగళవారం కలెక్టర్ డా.జి.సృజన, ఎస్పీ కృష్ణకాంత్, సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ పరిశీలించారు. పట్టణంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ మరియు ఎం ఐ జి లో ఉన్న నేషనల్ స్కూల్, కిడ్డీస్ స్కూల్ పలు పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ నిబంధనలు ప్రకారం పోలింగ్ కేంద్రాల్లో ఉండవలసిన సీసీ కెమెరాలు, ర్యాంప్, త్రాగునీరు, విద్యుత్, టాయిలెట్స్ […]

ఆలూరులో వేడి పుట్టిస్తున్న రాజకీయం..

కర్నూలు జిల్లా ఆలూరులో వేడి పుట్టిస్తున్న రాజకీయం..విజయవాడకు చేరుకున్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మానురు జయరామ్..పెద్ద సంఖ్యలో వాహనాలకు టీడీపీ స్టికర్లు వేసుకొని విజయవాడకు పయనం..సాయంత్రం 7 గంటల కు టీడీపీ అధినేత చంద్రబాబు తో గుమ్మనూరు జయరామ్ కలుస్తారని సమాచారం..అనంతపురం జిల్లా గుంతకల్లు టీడీపీ టికెట్ పై చర్చించే అవకాశం..టికెట్ఇచ్చే విషయంలో ఒక క్లారిటీ వస్తే YSRCP మంత్రి పదవి కి రాజీనామా..టికెట్ విషయంలో చంద్రబాబు నాయుడు నుంచి స్పష్టమైన హామీ రాకపోతే విజయవాడలో […]

కర్నూలు వైయస్సార్సీపీ సమన్వయకర్త ఇంతియాజ్ అహ్మద్ ను కలిసిన సురేందర్ రెడ్డి

కర్నూల్ నగరం NR పేటలో కర్నూలు నియోజవర్గ వైయస్సార్సీపీ సమన్వయకర్త ఏ. ఎండి. ఇంతియాజ్ అహ్మద్ ని మర్యాదపూర్వకంగా కలిసిన కర్నూలు జిల్లా జేసిఎస్ కోఆర్డినేటర్ తెర్నకల్ సురేందర్ రెడ్డి మరియు వైస్సార్సీపీ సీనియర్ నాయకులు తిరుమలేశ్వర్ రెడ్డి, తోఫిక్, నాని, పవన్, ముకేశ్, సతీష్, సూరి, యశ్వంత్, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

రాష్ట్రంలో తొలిసారిగా ఆదోని ఆర్ట్స్ కాలేజ్ లో డిగ్రీ విద్యార్థులకు ఇంటర్న్ షిప్ శిక్షణ

కర్నూలు జిల్లా ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్ మెంట్ ప్రత్యేక శిక్షణ. భారతదేశంలోని చిన్న వ్యాపారాలను డిజిటలైజ్ చేయడానికి మరియు టెంప్లేట్ మాన్‌స్టర్ మరియు వెబ్‌లియం వంటి గ్లోబల్ టెక్నాలజీ కంపెనీలతో భాగస్వామిగా ఉన్న టెక్-మార్క్ చొరవలో భాగంగా, మేము అదోని ఆర్ట్స్‌తో దీర్ఘకాలిక ప్రత్యేక భాగస్వామ్యాన్ని ప్రకటించినందుకు సంతోషిస్తున్నాము. & సైన్సెస్ కళాశాల. ఈ భాగస్వామ్యం కళాశాలలో నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత కేంద్రాలను స్థాపించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ చొరవ […]

విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలి.. సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ.

బైజూస్ కంటెంట్ తో ఉన్న ట్యాబ్ ని ఉపయోగించుకొని విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ పేర్కొన్నారు.కర్నూలు జిల్లా ఆదోని నెహ్రూ మెమోరియల్ స్కూల్లో జగనన్న 2వ విడత ఉచిత బైజూస్ ట్యాబ్ లను విద్యార్థులకు ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్సీ ట్రాక్టర్ మధుసూదన్ సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ ట్యాబ్లను పంపిణీ చేశారు. మొదటగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ […]

రాష్ట్రంలో IAS ల బదిలీలు,పోస్టింగ్స్

సత్యసాయి జిల్లా జేసీ గా అభిషేక్ కుమార్ అల్లూరి జిల్లా జేసీ గా కొల్లాబత్తుల కార్తీక్. MSME కార్పోరేషన్ సీఈవో గా సేదు మాధవన్. మిడ్ డే మీల్స్ స్పెషల్ ఆఫీసర్ హ ఎస్ఎస్ శోభిక. పాడేరు సబ్ కలెక్టర్ గా పెద్దిటి ధాత్రి రెడ్డి. పెనుకొండ సబ్ కలెక్టర్ గా అపూర్వ భరత్ కొవ్వూరు సబ్ కలెక్టర్ గా అశుతోష్ శ్రీవాత్సవ కందుకూరు సబ్ కలెక్టర్ గా గొబ్బిల విద్యాధరి. తెనాలి సబ్ కలెక్టర్బ్గా ప్రకార్ […]

Back To Top