కర్నూలు జిల్లా ఆదోని పట్టణం కార్వాన్ పేట్ వీధికి చెందిన షేక్ షబ్బీర్ (30) అనే యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని రైల్వే జి ఆర్ పి ఎఫ్ పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించరు. మృతికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.