అనుమతులు లేవు.. అధికారులు అంటే భయములేదు.. ప్రాణాలనుతెగించి పనిచేస్తున్న కార్మికులకు సేఫ్టీ ప్రికాషన్స్ లేవు.. కొండలను పిండి చేస్తున్న హైవే రోడ్డు కాంట్రాక్టర్ల నిర్వాకంతో చుట్టుపక్కల ఉన్న స్థానికులకు ప్రశాంతతను లేకుండా చేస్తున్నారు..

తనిఖీలు చేస్తున్న ఎమ్మార్వో శివరముడు

కర్నూలు జిల్లా ఆదోని శివారు మండిగిరి 586 సర్వేలో అనుమతులు లేకుండా జిల్టెన్ స్టిక్క్స్ పెట్టి కొండలు పిండి చేస్తున్నరు కాంట్రాక్టర్లు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో బ్లాస్టింగ్ ప్రాంతాన్ని ఎమ్మార్వో శివరాముడు పరిశీలించి అక్కడే భారీ ఎత్తులో దాచి ఉంచిన జెలిటీన్ స్టిక్స్, పేలుడు పదార్థాలను రెవెన్యు అధికారులు స్వాధీనం చేసుకొని 3టౌన్ పోలీసులకు అప్పగించారు. అధికారులు వస్తున్నారనే సమాచారంతో వర్కర్లు ట్రాక్టర్లతో అక్కడినుంచి పరారు అయ్యారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని ఎమ్మార్వో శివరముడు తెలిపారు.

ట్రాక్టర్లో తరలిస్తున్న జిల్టెన్ స్టిక్క్స్, పేలుడు పదార్థాలు

గోపాల్ రెడ్డి స్టానికుడు మాట్లాడుతూ..
రాత్రిపూట శబ్దాలకు ఇబంది పడున్నామని స్థానికులు పోలీస్ అధికారులకు రెండు నెలలో ఎన్నిసార్లు విన్నవించుకున్న పాటించుకోవడం లేదని తెలిపారు. మాకు సంబంధము లేదు మైనింగ్ వాళ్ళని అడగమని చెప్పి తపించు కుంరున్నారని స్థానికులు ఆరోపించారు. అయిన కర్నూలు జిల్లా మైనింగ్ అధికారులకు అడిగితే ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని తెలిపీజనట్లు తెలిపారు.

యూట్యూబ్ వీడియో
కొండలకు రంద్రాలు వేస్తున్న  కార్మికులకు
ట్రాక్టర్లో తరలిస్తున్న జిల్టెన్ స్టిక్క్స్, పేలుడు పదార్థాలు
కొండలలో పని వేస్తున్న  కార్మికులకు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *