రైతులకు సబ్సిడీ విత్తనాలు

కర్నూలు జిల్లా ఆదోని మండలం లోని 14 గ్రామంలోని ఆర్ బి కే సెంటర్లో రైతులకు 40 % సబ్సిడీతో పప్పు శేనగలు విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ప్రారంభించరు. 500 కింటల్ ల పప్పు శేనగలు రైతులకు రైతులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్, ఎ. ఓ. రవి కుమార్, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ తిమ్మప్ప పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Exit mobile version