కర్నూలు జిల్లా ఆదోని మండలం గణేకల్ గ్రామ సమీపంలో ఆటోను కారు ఢీకొనడంతో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. అది గమనించిన స్థానికులు ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలు కావడంతో డాక్టర్లు మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించరు.