Day: January 3, 2025

ఆదోని మార్కెట్ యార్డ్ పత్తి ధరలు

తేదీ 03-01-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో  పత్తి, వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7405/- రూపాయలు కనిష్ట ధర ₹. 4300/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 5874/- రూపాయలు కనిష్ట ధర ₹. 3279/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5690/- రూపాయలు కనిష్ట ధర ₹.4300/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.5351/- రూపాయలు కనిష్ట ధర ₹.5186/- […]

Back To Top