శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవారి ఉభయ ఆలయాల హుండి లెక్కించారు అధికారులు. 29 రోజుల మల్లన్న హుండీ ఆదాయం 3 కోట్ల 31 లక్షలు 70 వేల 665 రూపాయల నగదు, 127 గ్రాములుబంగారు, 4కేజీల 400 గ్రాముల వెండితో పాటు వివిధ విదేశీ కరెన్సీ లెక్కింపులో లభ్యం అయినట్లు అధికారులు తెలిపారు.

కౌంటింగ్ చేస్తున్న దాచిన ఫోటో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *