ఢిల్లీ – ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి ఢిల్లీ పర్యటన లో కేంద్ర రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ మర్యాదపూర్వకంగా కలసి నూతన కేంద్ర మంత్రివర్గంలోకి వచ్చినందుకు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో కర్నూలు జిల్లా...
ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు(88) కన్నుమూశారు. కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆయన తీవ్ర అస్వస్థతకు గురికావడంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. వెంటిలెటర్పై...
కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గురువారం తెలుగుదేశం పార్టీ అధినేత కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాడేపల్లిగూడెం నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసారు. అధినేత చంద్రబాబు నాయుడుకి శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా...
కేంద్రంలో బీజేపీకి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సరిపడ సీట్లు రాకపోవడంతో ఎన్డీఏలో భాగస్వామ్య పక్షాలతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలోనే బిహార్లోని జేడీయూ అధినేత నితీష్ కుమార్, ఆంధ్రాలోని చంద్రబాబు...
ఆదోనికి ఎమ్మెల్యేగా ఎవరు..రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వస్తుంది..తమ అభిప్రాయాన్ని తెలిపిన ప్రజలు..ఇది నిజమవుతుందా? పబ్లిక్ జడ్జిమెంట్ న్యూస్ ఛానల్ చేసిన సర్వే పబ్లిక్ జడ్జిమెంట్ న్యూస్ ఛానల్ చేసిన సర్వేలో ఆదోని ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారని...
రాబోయే జనరల్ ఎలక్షన్స్ లో భాగంగాకర్నూలు జిల్లా ఆదోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జిల్లా ఎస్పీసార్ గారి ఆదేశాల మేరకు డీఎస్పీ శ్రీ శివ నారాయణ స్వామి ఆదేశాల మేరకు రాబడిన సమాచారం...
కర్నూలు జిల్లా ఆదోనిలో వైఎస్ఆర్సిపి అభ్యర్థి వై. సాయి ప్రసాద్ రెడ్డి భారీ ర్యాలీతో వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. ప్రజలు స్వచ్ఛందంగా నామినేషన్ కు భారీ ఎత్తున తరలివచ్చారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్సీ డాక్టర్...
సిఎం జగన్పై రాళ్ల దాడి జరిగింది.బస్సుయాత్రలో భాగంగా సింగ్నగర్కు చేరుకున్న క్రమంలో సీఎం జగన్పై రాయితో దాడి చేశారు. బస్సుపై నుంచి సీఎం జగన్ ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో రాయితో దాడి జరిగింది.అయితే ఆ...
కర్నూలు జిల్లా ఆదోని రైల్వే స్టేషన్ సమీపంలో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు మరియు టూ టౌన్ పోలీసులు ఎన్నికలలో భాగంగా తనిఖీలు నిర్వహిస్తుండ మల్లికార్జున అనే వ్యక్తి నుండి 37 లక్షలు నగదు స్వాధీనం చేసుకొన్నారు.డి.ఎస్.పి...
కర్నూలు జిల్లా ఆదోని మండలం , సలకలకొండ గ్రామం లో చిరుత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. గ్రామస్తులు ఇచ్చిన సమాచారంతో ఆదోని అడవి అటవీశాఖ FRO తేజస్విని ఘటనా స్థలాన్ని చేరుకునీ చిరుత మృత...