అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో జులై 14 తేదీన కొత్త మద్యం పాలసి తీసుకురావడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 3760 మద్యం షాపులకు టెండర్లు పిలవడానికి మద్యం పాలసీపై అధికారిక ఈనెల 14వ తేదీ...
చాలా సంవత్సరాల తర్వాత రత్న భండార్ను తిరిగి తెరవడం ఎప్పటికీ గుర్తుండిపోయే కార్యంగా చరిత్రలో నిలిచిపోతుంది. ఒడిశా పూరీ లోని జగన్నాథ ఆలయం (1985) 40 సంవత్సరాల తర్వాత మొదటిసారిగా ఆలయములోని రత్న భండార్ నిధి...
పదేళ్ళు గడిచినా రెండు తెలుగు రాష్ట్రాల మధ్యవిభజన సమస్యలు పరిష్కారం దిశగా అడుగులు పడలేదు. షెడ్యూల్ 9 లోనీ 89 ప్రభుత్వ కంపెనీ లు & కార్పొరేషన్లు, షెడ్యూల్ 10 లోనీ 107 రాష్ట్ర సంస్థలు...
కోర్టు కోర్టుకి, తీర్పు తీర్పుకి వ్యత్యాసాలు ఉండడంతో వాయిదాల మీద వాయిదాలు పడుతున్న కేసులతో దొంగలు దొరలుగా – దొరలు దొంగలుగా చలామణి అవుతున్నారు. మనదేశంలో సామాన్యుడికి న్యాయం జరుగుతుందా అనే ఆలోచన సన్నగిల్లుతుంది. బతికుండగా...
నేటి నుంచి 2 రోజుల పాటు కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన షెడ్యూల్.మధ్యాహ్నం బెంగళూరు నుంచి హెలికాప్టర్ లో కుప్పం వెళ్లనున్న సీఎం..హంద్రీ-నీవా కాలువను పరిశీలించనున్న సీఎం చంద్రబాబు..మధ్యాహ్నం 3 గంటలకు కుప్పం ఆర్టీసీ బస్టాండ్...
కర్నూలు జిల్లా ఆదోని మున్సిపల్ కమిషనర్ విలేకరులు ఇచ్చిన ప్రకటనలో బసాపురం రిజర్వాయర్ నుండి పంపింగ్ ద్వారా రామజల ఫిల్టరేషన్ ప్లాంటుకు వచ్చే 600 mm dia CI పైప్ లైన్ మీద భారీ చెట్టు...
సినిమా వాళ్ళు హీరోలే కాదు లీడర్ల అవుతారు..దేశానికి మోడీ గారే సరైన ప్రధాని.. కర్నూలు జిల్లా ఆదోనిలో సినీ నటుడు సుమన్ ఎద్దుల కాటన్ ప్రైవేట్ లిమిటెడ్ రెడీమేడ్ బట్టల షాపు ను జ్యోతి ప్రజ్వలన...
చంద్రబాబు గత 45 ఏళ్ళుగా, ఆయన సియం అయినా సరే, తిరుమల స్వామి దర్శనం కోసం వస్తే, సామాన్యుడిలా క్యూలైన్ లోనే వస్తారు. స్వామి ముందు అందరూ సమానమే అని నమ్మే చంద్రబాబు, నాలుగో సారి...
ఢిల్లీ – ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి ఢిల్లీ పర్యటన లో కేంద్ర రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ మర్యాదపూర్వకంగా కలసి నూతన కేంద్ర మంత్రివర్గంలోకి వచ్చినందుకు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో కర్నూలు జిల్లా...
ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు(88) కన్నుమూశారు. కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆయన తీవ్ర అస్వస్థతకు గురికావడంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. వెంటిలెటర్పై...