Tag: Featured

ఆదోని DSP గా చార్జ్ తీసుకున్న డి. సోమన్న.

ఆదోని DSP గా చార్జ్ తీసుకున్న డి. సోమన్న. గతంలో ఆదోని తాలూకా పోలీస్ స్టేషన్ సిఐగా పనిచేశారు. ప్రస్తుతం గుంటూరు సిఐడి డిపార్ట్మెంట్లో సీఐ గా పని చేస్తూ బదిలీపై ఆదోని డిఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. డీఎస్సీ సోమన్న మాట్లాడుతూ…

నేడు రేపు అన్ని రాష్ట్రాల గవర్నర్లతో రాష్ట్రపతి భేటీ

హైదరాబాద్: ఆగస్టు 02రాష్ట్రపతి అధ్యక్షతన ఇవాళ, రేపు గవర్నర్ల సదస్సు జరుగనుంది. గవర్నర్ల సదస్సుకు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రు లు , అన్ని రాష్ట్రాల గవర్న ర్లు హాజరుకానున్నారు.ఈ సందర్భంగా కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్‌ ఉంటుంది. దేశంలోని…

మహిళలతో ముఖాముఖి నిర్వహించిన నారా భువనేశ్వరి

మా కుటుంబంపై మీరు 40ఏళ్లుగా చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ప్రతిఫలంగా మీకు ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో నేను మీ ముందుకు వచ్చాను అని కుప్పం నియోజకవర్గం, కమ్మగుట్టపల్లి గ్రామ మహిళలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. కుప్పం నియోజకవర్గంలో…

తుంగభద్ర డ్యామ్ కు భారీ పెరిగిన వరద

కర్ణాటక: తుంగభద్ర: 21.07.2024తుంగభద్ర డ్యామ్ కు భారీ పెరిగిన వరద దిగువకు 2324 క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో : గడచిన 24 గంటల్లో 112101 క్యూసెక్కులుఇన్ ఫ్లో : ప్రస్తుతం(Live) 119000 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 2324 క్యూసెక్కులు పూర్తి…

తుంగభద్ర డ్యాం గేట్లు ఎత్తే అవకాశం.. దిగువ గ్రామాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ..

కర్ణాటక: తుంగభద్ర: తుంగభద్ర డ్యామ్ అధికారులు తెలిపిన సమాచారం మేరకుఎగువన భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా తుంగభద్ర డ్యామ్ కు వరద నీరు భారీగా వస్తుండడంతో ఏ క్షణమైనా తుంగభద్ర డ్యాం గేట్లు ఎత్తే అవకాశం ఉంది. పైనుంచి వస్తున్న వరద…

రోడ్లపై పశువులను వదిలితే క్రిమినల్ చర్యలు

కర్నూలు జిల్లా ఆదోని మున్సిపల్ కమిషనర్ వారి హెచ్చరిక రోడ్లపై పశువులు తిరుగుట వలన ట్రాఫిక్ కి అంతరాయం కలిగిస్తూ వాహనాలు నడిపే వారికి యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. దీనివల్ల చాలామంది గాయాలపాలు అయ్యారు.. మరి కొంతమంది ప్రాణాలు పోయాయి. ఈ ప్రమాదాలకు…

2 కోట్లు వాచీ గిఫ్ట్‌గా ఇచ్చిన అనంత్ అంబానీ..

షారూఖ్, రణ్‌వీర్ తదితరులకు గిఫ్ట్‌గా ఇచ్చిన అనంత్ అంబానీలగ్జరీ వాచీలకు పేరెన్నికగన్న అడమోర్స్ పిగ్యుట్ వాచీలతో ఫొటోలు, వీడియోలకు పోజులు.. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ వివాహం ఈ నెల 12 ఘనంగా…

ఆంధ్రప్రదేశ్ లో కొత్త మద్యం పాలసీ

అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో జులై 14 తేదీన కొత్త మద్యం పాలసి తీసుకురావడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 3760 మద్యం షాపులకు టెండర్లు పిలవడానికి మద్యం పాలసీపై అధికారిక ఈనెల 14వ తేదీ ఉత్తర్వులు రానున్నాయి. ప్రస్తుతం ఉన్న…

40 ఏళ్ల తర్వాత ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయ రత్న భండార్ రహస్యలు బయట పడబోతున్నాయి.

చాలా సంవత్సరాల తర్వాత రత్న భండార్‌ను తిరిగి తెరవడం ఎప్పటికీ గుర్తుండిపోయే కార్యంగా చరిత్రలో నిలిచిపోతుంది. ఒడిశా పూరీ లోని జగన్నాథ ఆలయం (1985) 40 సంవత్సరాల తర్వాత మొదటిసారిగా ఆలయములోని రత్న భండార్‌ నిధి గదిలోకి ప్రవేశిస్తున్నారు. ఈ గదిలోకి…

తెలుగు రాష్ట్రాలకు నేడు కీలకమైన రోజు

పదేళ్ళు గడిచినా రెండు తెలుగు రాష్ట్రాల మధ్యవిభజన సమస్యలు పరిష్కారం దిశగా అడుగులు పడలేదు. షెడ్యూల్ 9 లోనీ 89 ప్రభుత్వ కంపెనీ లు & కార్పొరేషన్లు, షెడ్యూల్ 10 లోనీ 107 రాష్ట్ర సంస్థలు ఉన్నాయి. ఈ ఉమ్మడి ఆస్తుల…