పోలీస్ స్టేషన్ లో నగదు మాయం..

కర్నూలు జిల్లా ఆదోని టూ టౌన్ పోలీస్ స్టేషన్లో హోమ్ గార్డ్ గా విధులు నిర్వహిస్తున్న కె.మనోజ్ కుమార్ స్టేషన్ ప్రాపర్టీ రూమ్ డూప్లికేట్ తాళాలు తయారు చేసుకుని వివిధ కేసుల్లో సీజ్ చేసిన 5 లక్షల 63వేల రూపాయలు దొంగతనం చేసినట్లు పోలీస్ అధికారులు గుర్తించారు. హోంగార్డు మనోజ్ పై ఐపిసి 454-380 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి 3 లక్షల రూపాయలు నగదును స్వాధీనం తీసుకొని డి.ఎస్.పి శివ నారాయణ స్వామి ట్రైనీ […]

మార్పు ఓటుతోనే సాధ్యం

మార్పు ఓటుతోని సాధ్యపడుతుందని ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఓటర్ శాతాన్ని పెంచాలని విజ్ఞప్తి చేశారు ఆదోని సబ్ కలెక్టర్ / ఎన్నికల అధికారి శివ్ నారాయణ్ శర్మ.. కర్నూలు జిల్లా.ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ నుండి మున్సిపల్ హైస్కూల్ వరకు స్వీప్ ఓటు హక్కు అవగాహన పై బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఆదోని సబ్ కలెక్టర్/ ఆదోని ఎన్నికల అధికారి శివ్ నారాయణ్ జెండా ఊపి ప్రారంభించారు ర్యాలీలో సబ్ […]

అదోనిలో 10 మంది అభ్యర్థుల పోటీ, వారి గుర్తులు

కర్నూలు జిల్లా ఆదోని అసెంబ్లీ అభ్యర్థుల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత 10 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు ఆదోని అసెంబ్లీ రిటర్నింగ్ అధికారి/ సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ అభ్యర్థులకు తెలియజేశారు. సోమవారం సబ్ కలెక్టర్ కాన్ఫరెన్స్ హాలులో ఆదోని అసెంబ్లీ స్థానానికి పోటీ చేయు అభ్యర్థులకు కేటాయించిన గుర్తుల వివరాలను అభ్యర్థులకు తెలియజేశారు. ముందుగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు, రిజిస్టర్ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులకు ఆప్షన్ మేరకు గుర్తులు కేటాయించడం జరుగుతుందన్నారు. […]

50 లక్షల బంగారు సిస్

రాబోయే జనరల్ ఎలక్షన్స్ లో భాగంగాకర్నూలు జిల్లా ఆదోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జిల్లా ఎస్పీసార్ గారి ఆదేశాల మేరకు డీఎస్పీ శ్రీ శివ నారాయణ స్వామి ఆదేశాల మేరకు రాబడిన సమాచారం మేరకు తనిఖీలు నిర్వహిస్తుండగా ముంబై కి చెందిన డానియల్ జైన్ అను వ్యక్తి వద్ద ఎటువంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న సుమారు 50 లక్షల 13 వేల 508 రూపాయల 785.446 గ్రాముల బంగారము ఆభరణాలను సీజ్ చేశారు ట్రైనింగ్ […]

వజ్రాయుధం ఓటు హక్కు

ఓటు హక్కు తోటే బంగారు భవిష్యత్తు , సామాన్యుని చేతిలో వజ్రాయుధం ఓటు హక్కని ఆదోని సబ్ కలెక్టర్/ ఆదోని ఎన్నికల అధికారి శివ్ నారాయణ్ శర్మ పేర్కొన్నారు. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని మాతా శిశు హాస్పిటల్ (ఎం సి హెచ్) నుండి ఎమ్మిగనూరు సర్కిల్ వరకు స్వీప్ ఓటు హక్కు అవగాహన పై ఆదోని సబ్ కలెక్టర్/ ఆదోని ఎన్నికల అధికారి శివ్ నారాయణ్ శర్మ మున్సిపల్ అధికారులు, బి ఎల్ వో లు […]

ఆదోనిలో స్వతంత్ర అభ్యర్థులు ముగ్గురు..

కర్నూలు జిల్లా ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం లో ఆదోని అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఆదోని -146 రిటర్నింగ్ అధికారి/సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మకు నామినేషన్ పత్రాలు అందచేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రమేష్ యాదవ్ అందజేశారు. మరియు రిటర్నింగ్ అధికారి/సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మకు స్వతంత్ర అభ్యర్థులు కె. రంగన్న, కె. భాగ్య లక్ష్మి, ఉరుకుందు వడ్డే నామినేషన్ పత్రాలను అందజేశారు. ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం లో రిటర్నింగ్ అధికారి/సబ్ కలెక్టర్ […]

రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య

కర్నూలు జిల్లా అదోని మండలం నగరూర్ – ఆస్పరి మధ్య రైల్వే ట్రాక్ ఆస్పరి గ్రామానికి చెందిన కోటి సతీష్ (25) అను వ్యక్తి గుర్తు తెలియని రైలు/ గూడ్స్ కింద ఆత్మహత్య చేసుకొని తీవ్రమైన రక్త గాయాలతో చనిపోయినాడు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారని రైల్వే ఎస్సై కే గోపాల్ తెలిపారు.

అభివృద్ధి జగన్ తోనే సాధ్యం ఆరెకల్ రమేష్

కర్నూలు జిల్లా ఆదోని మండలం ఆరెకల్ గ్రామానికి చెందిన రమేష్ మరియు వారి కుటుంబ సభ్యులు ఫ్రాన్సిస్, జై రాజు, ఆనందు, చంద్ర ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై మరియు రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే సీఎం జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి చేసుకోవడానికి వైఎస్ఆర్ పార్టీలో చేరుతున్నట్లు రమేష్ తెలిపారు.

క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్

కర్నూలు జిల్లా ఆదోని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో టాటా ఐపిఎల్ 2024 బెట్టింగ్ నిర్వహిస్తున్న నలుగురిని అరెస్ట్ చెసి వారి వద్ద నుండి సుమారు 2 లక్షల 50 వేలు నగదు 4 సెల్ ఫోన్ స్వాధీనం తీసుకున్నారు 3 టౌన్ పోలీసులు. ముద్దాయిలను డి.ఎస్.పి శివ నారాయణ స్వామి ముందు హాజరు పరిచి రిమాండ్ కి తరలించారు త్రీ టౌన్ సిఐ నరసింహారాజు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు కర్నూలు జిల్లా SP […]

సాయి నామినేషన్కు తరలివచ్చిన జన ప్రభంజనం..

కర్నూలు జిల్లా ఆదోనిలో వైఎస్ఆర్సిపి అభ్యర్థి వై. సాయి ప్రసాద్ రెడ్డి భారీ ర్యాలీతో వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. ప్రజలు స్వచ్ఛందంగా నామినేషన్ కు భారీ ఎత్తున తరలివచ్చారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నామినేషన్ వేసిన అనంతరం వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే సీఎం జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ గుర్తుకు రెండు ఓటేసి గెలిపించాలని ప్రజలను […]

Back To Top