కర్నూలు జిల్లా ఆదోని మండలం పేసలబండ గ్రామానికి చెందిన సలేంద్ర ఈశ్వర్ (20) అనే యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే ఎస్సై గోపాల్ తెలిపిన వివరాల మేరకు ఆదివారం రాత్రి నగరుర్ RS సమీపం km no 492/12-10 వద్ద ట్రైన్ నెంబర్ 22232 కింద పడి ఆత్మహత్యా చేసుకొని తీవ్రమైన రక్త గాయాలతో అక్కడికి అక్కడే చనిపోయాడ ని తెలిపారు.