కర్ణాటక: తుంగభద్ర: 12. 07. 2024తుంగభద్ర జలాశయానికి కొనసాగుతున్న వరదఇన్ ఫ్లో : గడచిన 24 గంటల్లో 21643 క్యూసెక్కులుఇన్ ఫ్లో : ప్రస్తుతం(Live) 18550 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 210 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటిమట్టం...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 19 మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరితో పాటు ఇద్దరు ఐపీఎస్ అధికారులు కూడా బదిలీ అయ్యారు....
కర్నూలు జిల్లా ఆదోని మండలములో కర్ణాటక మద్యం అక్రమ రవాణా మరియు అమ్మే వారిపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించరు పోలీసులు. ఈ డ్రైవ్ లో వేరువేరు ప్రాంతాల నుంచి 6 మంది అరెస్ట్ చేసి వారి...
శ్రీశైలంలో అర్ధరాత్రి టోల్గేట్ చెకింగ్ పాయింట్ వద్ద చిరుతపులి సంచరిస్తూ టోల్గేట్ పక్కన పడుకుని ఉన్న కుక్కను వేటాడి తింటుండగా అటుగా కార్లో వెళుతున్న భక్తులు చూసి వీడియోలు తీస్తూ శబ్దం చేయడంతో తింటున్న కుక్కను...
శ్రీశైలం లో పేకాట రాయుళ్లు అరెస్ట్శ్రీశైలం: పేకాట రాయుళ్లుపై పోలీసులు మెరుపు దాడి చెసి 20 మందిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 1 లక్ష 21 వేల నగదు 8 ద్విచక్ర వాహనాలు...
ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ 73వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురువారం కర్నూలు జిల్లా ఆదోని డిపో ఏపీ పీటిడి ఎంప్లాయిస్ ఆధ్వర్యంలో యూనియన్ కార్యాలయం ముందు 73వ వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్...
కర్నూలు జిల్లా కౌతాళం మండలం వల్లూరు గ్రామంలో బోయ వాసయ్య గారి ఈరన్న (22) భార్య కాపురానికి రాలేదని మద్యానికి బానిసై బుధవారం రాత్రి ఇంటి బయట వేప చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు....
కర్ణాటక: తుంగభద్ర: 11. 07. 2024తుంగభద్ర జలాశయానికి కొనసాగుతున్న వరదఇన్ ఫ్లో : గడచిన 24 గంటల్లో 25349 క్యూసెక్కులుఇన్ ఫ్లో : ప్రస్తుతం(Live) 26440 క్యూసెక్కులుఔట్ ఫ్లో : నిల్పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00...
కర్నూలు జిల్లా ఆదోని మండలం పరిధిలోని మైనింగ్ ప్రాంతాన్ని ఆదోని తాసిల్దార్ హసీనా సుల్తానా పరిశీలించారు. బుధవారం ఆదోని మండలం మండగిరి గ్రామంలో సర్వేనెంబర్ 586 నందు 2.50 ఎకరాలు విస్తీర్ణం ఉన్న స్థలానికి గ్రావెల్...
ఆదోని రైతు బజార్లో ఈరోజు కూరగాయలను ఈ విధంగా ఉన్నాయి 11.07.2024