సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి 4 ఏళ్ళు అయిన సందర్భంగా కర్నూలు జిల్లా అదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అధ్వర్యంలో స్థానిక మెహబూబయ ప్యాలెస్ లొ కార్యకర్తలు, నాయకుల మధ్య...
కర్నూలు జిల్లా ఆదోనిలో అగ్నిమాపక కేంద్ర కార్యాలయానికి సిమెంటు రోడ్డు వేయలని ఆదోని జిల్లా సమతి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎ. నూర్ అహ్మద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి మీడియా ముందు విజ్ఞప్తి చేశారు. ఆయన మాట్లాడుతూ అగ్నిమాపక...
బెంగళూరు/ ప్రొద్దుటూరు / ఆదోని లో బంగారు మరియు వెండి ధరలు మార్కెట్లో ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు సుమారు ₹ 61750-00 22 క్యారెట్ల బంగారు (ఆభరణాలు /...
రోజురోజుకు పత్తి ధర పతనమవుతుంది కానీ సోమవారం రోజు స్వల్పంగా ధర పెరగడం తో రైతులు ఊపిరి పీల్చుకున్నారు 29వ తేదీ ఆదోని జాతీయ వ్యవసాయ మార్కెట్లో గరిష్ట ధర క్వింటాం రూ. 7159 రూపాయలకు...
కర్నూలు జిల్లా ఆదోని లో వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరియు చంద్రబాబు పేద ప్రజలకు ఇచ్చే ఇళ్లను శవ పేటికతో పోల్చినందుకు నిరసనగా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి...
రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 30 వ తేదీన ఉన్న కర్నూలు జిల్లా పత్తికొండ లో పర్యటన కార్యక్రమం వచ్చే జూన్ ఒకటవ తేదీకి మార్పు అయినట్లు జిల్లా కలెక్టర్ డా.జి.సృజన...
కర్నూలు జిల్లా ఆదోనిలో ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి చేతుల మీదుగా 2,30,000 రూపాయల సీఎం రిలీఫ్ చెక్కను బ్రెయిన్ ఆపరేషన్ చేయించుకున్న బి.భీమా లింగప్ప బాధితుల కుటుంబంకు అందజేశారు. బాధ్యత కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే...
కర్నూలు జిల్లా ఆదోని టౌన్ శిరిగుప్ప చెక్పోస్ట్ వద్ద వన్ టౌన్ పోలీసులు వాహన తనిఖీ చేయగా ముగ్గురు వ్యక్తులు అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుండి 7 బాక్సులు...
కర్నూలు జిల్లా ఆదోని పట్టణం మదిరే క్రాస్ రోడ్ వద్ద అక్రమంగా కర్ణ కర్ణాటక మద్యం తరలిస్తున్న పర్వతాపురం గ్రామానికి చెందిన P. మస్తాన్ సాబ్ అనే వ్యక్తిని సెబ్ అధికారు అరెస్టు చేసి అతని...
కర్నూలు జిల్లా ఆదోని ఆర్ & బి గెస్ట్ హౌస్ లో ఎరుకుల సంఘం నాయకులు సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా నాయకుడు రవికుమార్ మాట్లాడుతూ దేశ ప్రధాని మరియు ఇతర కేంద్ర మంత్రులను...