కర్నూలు జిల్లా ఆదోని పట్టణం ఎమ్మిగనూరు సర్కిల్లో సోమవారం రోజు హత్యకు గురైన శంకర్ మృతదేహంతో ఎమ్మార్పీఎస్, ఎం ఎస్ పి నాయకులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. హత్య చేసిన నలుగురు రైస్ మిల్...
కర్నూలు జిల్లా చిప్పగిరి మండల పరిధిలోని డేగులపాడు గ్రామానికి చెందిన దయ్యాల వెంకటస్వామికి జీవిత ఖైదు విధించిన ఆదోని రెండవ అడిషనల్ డిస్టిక్ట్ కోర్టు జడ్జ్ P. J. సుధా. చిప్పగిరి ఎస్సై మల్లికార్జున తెలిపిన...
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో పచ్చదనం పెంపొందించు కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆదేశాలు మేరకు డీఎస్పీ బంగ్లా రోడ్ డివైడర్ మధ్యలో చెట్లు నాటే కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్పర్సన్ బోయ శాంత...
కర్నూలు జిల్లా ఆదోని పట్టణం ఎమ్మిగనూరు బైపాస్ సమీపంలో మండగిరి పంచాయతీ చెందిన శంకర్ (40) వారి స్నేహితులతో సోమవారం సాయంత్రం మద్యం తాగి గొడవపడ్డారు ఘర్షణలో గాయపడిన శంకరును ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించగా...
కర్నూలు జిల్లా ఆదోని రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే పట్టాలపై గుర్తు తెలియని మహిళ ఆత్మహత్య తీసుకుంది. రైల్వే పోలీసులు ఇచ్చిన వివరాల మేరకు తెల్ల వారు జామున గుర్తు తెలియని మహిళా వయస్సు సుమారు...
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కస్టమర్ చార్జీలు, ట్రూ అప్ చార్జీలు, సర్చార్జీలు, విద్యుత్ సుంకం పేరుతో దాదాపు ఏడు రకాలుగా దొడ్డిదారిన కరెంటు చార్జీలు వసూలు చేస్తుందని, కావున రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీన్ని విరమించుకొని...
కర్నూలు జిల్లా ఆదోని మండలం కపటి గ్రామంలో షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం సంభవించడంతో ఘంధాల మోజెస్ S/o గందాల నరసన్న గుడిసె కాళీ బూడిదయింది. ఇంటి యజమాని మోజెస్ తెలిపిన వివరాల మేరకు...
నంద్యాల ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ శ్రీధర్ రావు ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా ఆదోని సెబ్ స్టేషన్ లో 26 వాహనాలకు వేలం పాట నిర్వహించారు అందులో 25 వాహనాలను వేలం పాట పాడారు. వాహనాలకు ప్రభుత్వం వారు...
కర్నూలు జిల్లా ఆదోనిలో మున్సిపల్ కార్యాలయంలో మాజీ మున్సిపల్ కమిషనర్ కన్యాకుమారి చిత్రపటానికి పూలమాల వేసి సంతాపం తెలిపారు. మునిసిపల్ పర్సన్ శాంత మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి మరియు సిబ్బంది కౌన్సిలర్లు రెండు నిమిషాలు...
కర్నూలు జిల్లా ఆదోని మండలం దిబ్బనకల్ గ్రామం ఆస్పరి మెయిన్ రోడ్ బాట మారెమ్మ గుడి సమీపంలో రెండు బైకులు అదుపుతప్పి డీ. బైక్ నడుపుతున్న దిబ్బనకల్ గ్రామానికి చెందినవారు బజారప్ప, శ్రీనప్ప ఇద్దరికి స్వల్ప...