అమరావతి: రాష్ట్ర మానవవనరులు, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సచివాలయంలో సోమవారం నిరాడంబరంగా బాధ్యతలు స్వీకరించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ సచివాలయంలోకి అడుగుపెట్టిన లోకేష్.. 4వ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ రూమ్ నంబర్...
కర్నూలు జిల్లా ఆదోని మండలం ఇస్వీ రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. వయసు సుమారు 25 నుంచి 30 సం. ఉండవచ్చని క్రీమ్...
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గా సృజన బదిలీ కర్నూలు జిల్లా నూతన కలెక్టర్ గా పి రంజిత్ బాషా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ శనివారం ఉత్తర్వులు జారీ...
కర్నూలు జిల్లా ఆదోని మున్సిపల్ కమిషనర్ విలేకరులు ఇచ్చిన ప్రకటనలో బసాపురం రిజర్వాయర్ నుండి పంపింగ్ ద్వారా రామజల ఫిల్టరేషన్ ప్లాంటుకు వచ్చే 600 mm dia CI పైప్ లైన్ మీద భారీ చెట్టు...
కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద పెండేకల్ గ్రామ సమీపంలో పేకాట ఆడుతున్న 17 మంది పేకాటరాయుళ్లను తాలూకా పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 4 స్కూటర్లు 13 సెల్ ఫోన్లు, నగదు...
నందమూరి తారకరామారావు కుమార్తె ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి జన్మదిన వేడుకలు కుటుంబ సమేతంగా ఘనంగా నిర్వహించుకున్నారు. సీఎం చంద్రబాబు సతీమణి నారా...
అమరావతి : రాజధానిలో సీఎం చంద్రబాబు పర్యటించారు. రాజధాని నిర్మాణాలు, భవన సముదాయాలను పరిశీలించరు. ప్రజా ప్రతినిధుల క్వార్టర్స్ లో నిర్మాణం పూర్తి అయిన గదులను చూశారు సీఎం చంద్రబాబు. అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు...
అమరావతి: 1989 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన ద్వారకా తిరుమల రావును నూతన డీజీపీగా నియమించిన ప్రభుత్వం.ప్రస్తుతం ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగా విధులు నిర్వహిస్తున్న ద్వారకా తిరుమలరావు.
పిఎం కిసాన్ సమాన్ నిధి ద్వారా ఆదోని మండలంలో 21 వేల7 వందల74 మంది రైతులకు రూ. 4 కోట్ల 35 లక్షల 48 వేలు డి బి టి ద్వారా నేరుగా రైతు ఖాతాలలో...
ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆదోని శాసనసభ్యులు డాక్టర్ పార్థసారధి పేర్కొన్నారు.కర్నూలు జిల్లా ఆదోనిలో గురువారం ఆర్ఆర్ లేబర్ కాలనీ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, బ్యాగ్, షూస్,...