Category: News

ఆటో బొలెరో వాహనం ఢీ

కర్నూలు జిల్లా పెద్దకడుబూరు మండలం పులికనుమా వద్ద ఆటోను బొలెరో వాహనం ఢీకొనడంతో వీరేష్ అనే 13 ఏళ్ళ బాలుడు అక్కడికక్కడే మృతి మృతిచెందగా అరుమందికి గాయాలు అయ్యాయి వెంటనే వారిని చికిత్స నిమితం ఆదోని జి. జి. హెచ్ కు తరలించారు. వీరంతా బసల దొడ్డి గ్రామానికి చెందిన వారీగా గుర్తించారు. క్షతగాత్రులు ఇచ్చిన వివరాలు ఇలా ఉన్నాయి బసవదొడ్డి గ్రామం నుంచి కూరగాయలు అమ్ముకోవడానికి ఆదోనికి వస్తుండగా అతివేగంతో బొలెరో వాహనం వచ్చి ఢీకొనడంతో […]

అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుందం ఆదోని ఎమ్మెల్యే

కర్నూలు జిల్లా ఆదోని శాసనసభ్యులు డా.పార్థసారథి వాల్మీకి  సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో స్వర్ణాంధ్ర విజన్ 2047 కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ ఆదోని ప్రాంతంలో ఉన్న ఉమెన్ అండ్ చైల్డ్ ఆసుపత్రిలో ప్రతి నెల సుమారుగా 450 ప్రసవాలు జరుగుతున్నాయని, 10 మంది నర్సింగ్ సిబ్బందిని నియమించాలని కోరారు. అదేవిధంగా ఆదోని లో ఆరోగ్య శ్రీ క్రింద కొన్ని ఆస్పత్రులు రోగుల నుండి డబ్బు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. వారిపై  తగిన […]

ప్రజా సమస్యలు పరిష్కరించాలి సిపిఎం పార్టీ డిమాండ్

కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ బసరకొడు గ్రామ శాఖ మహాసభ, హుసేని అధ్యక్షతన నిర్వహించారు. ముందుగా పార్టీ జెండా ఆవిష్కరించరు. ఈ సందర్భంగా పార్టీ మండల కార్యదర్శి కే లింగన్న కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.ఉచ్చిరప్ప మాట్లాడుతూ స్థానికంగా రోడ్లు సమస్యలు, అలాగే త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉందని ఈ సమస్యలను పరిష్కరించాలని, అలాగే గ్రామంలో ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి ఇంటి స్థలాలు పంపిణీ […]

సెలవు దినాల్లో క్లాసులు నడుపుతున్న పాఠశాలపై చర్యలు తీసుకోండి

కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా సెలవు దినాల్లో క్లాసులు నిర్వహిస్తున్న పాఠశాలపై చర్యలు తీసుకోవాలిఅని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ కు వినతి పత్రం అందజేసిన DSF జిల్లా ఉపాధ్యక్షుడు ధనాపురం ఉదయ్ డివిజన్ ప్రధాన కార్యదర్శి రఘు.

అదోనిలో భారీ నిరసన ర్యాలీ

కర్నూలు జిల్లా ఆదోనిలో సోమవారం ముస్లిం మైనార్టీలు షాహి జామియా మజీద్ నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు  భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. మొహమ్మద్ ప్రవక్త పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని కోరుతూ సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ కు వినతి పత్రం అందజేత. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున మైనార్టీ నాయకులు ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.

వలస పోతున్న వారి పిల్లల కోసం

కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి శుక్రవారం మంత్రి నారా లోకేష్ ని కలిసారు.ఆదోని నియోజకవర్గం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఎక్కువ మంది వలసకు పోతుంటారని. చదువుకునే పిల్లల్ని తీసుకుపోవడం వల్ల వాళ్ళ విద్యాభ్యాసం మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి ఉన్నందున వీరి కోసం వీరి పిల్లల కోసం చదువు పాడవకుండా రెసిడెన్షియల్ స్కూల్స్ ని ఏర్పాటు చేయాలని – కస్తూరిబా స్కూల్స్ , AP మోడల్ స్కూల్స్ , అలాగే జ్యోతి రావ్ పూలే రెసిడెన్షియల్ […]

శ్రీశైలం జలాశయానికి కోన సాగుతున్న వరద ప్రవాహం.

శ్రీశైలం జలాశయానికి కోన సాగుతున్న వరద ప్రవాహం. ఇన్ ఫ్లో :36,172 క్యూసెక్కులు ఔట్ ఫ్లో : 66,835 క్యూసెక్కులు పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు ప్రస్తుతం : 882.20అడుగులు పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు ప్రస్తుతం : 200.1979 టీఎంసీలు కుడి,ఎడమ గట్ల జలవిద్యుత్ కేంద్రల్లో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి.

ఆదోని రైతు బజార్ లో టమాట కేజి ₹ 55

ఆదోని 30 09 24: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 53/- రూపాయలు, రిటైల్: 1kg 55/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 34/- రూపాయలు, రిటైల్: 1kg 36/- రూపాయలు

మంత్రి నారా లోకేష్ ని కలిసిన మీనాక్షి నాయుడు

కర్నూలు జిల్లా ఆదోని మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు శుక్రవారం ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆదోని అభివృద్ద గురించి మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎదురుకుంటున్న సమస్యలను తెలియజేశారు.

ఆదోనిలో కురిసిన భారీ వర్షం

కర్నూలు జిల్లా ఆదోనిలో శుక్రవారం గంటన్నర పాటు కురిసిన భారీ వర్షని రోడ్లపైకి నీరు చేరడంతో ప్రధాన రహదారుల్లో వాహనాలు నీట మునిగిపోయాయి. పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం ఆయాయి. విశ్వహిందూ పరిషత్ కార్యాలయం ఎదురుగా రోడ్లపై నీరు చేరడంతో భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. వాహనదారులు, ప్రయాణికులు  ఇబ్బందులకు గురయ్యారు. ఆర్ట్స్ కాలేజ్ సమీపంలోని పెట్రోల్ బంకు వద్ద మరియు తిరుమల నగర్ వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రధాన రహదారిలో భారీగా నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ […]

Back To Top