కర్నూలు జిల్లా ఆదోని కోర్టు ఆవరణంలో లీగల్ సర్వీస్ కమిటీ చైర్మన్, 2nd అడిషనల్ డిస్టిక్ జడ్జి పి. జె. సుధా ఆధ్వర్యంలో డిసెంబర్ 14న జరగబోవు మెగా లోక్ అదాలత్ కు సంబంధించి ఆదోని,...
కర్నూలు జిల్లా కురువ సంఘం. కర్నూలు జిల్లా కేంద్రంలో టిజీవీ కళాక్షేత్రంలో కీర్తిశేషులు డాక్టర్. టీ.పుల్లన్న తృతీయ వర్ధంతి సభ కూతురు శ్రీలీలమ్మ అధ్యక్షతన గురువారం మద్యాహ్నం జరిగింది. ఈ సమావేశంలో కర్నూలు జిల్లా కురువ...
కర్నూలు జిల్లా ఆదోని రాయనగర్ సమీపంలో రైలు క్రింద పడి నరసింహ (18) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి 30వ తేదీ బుధవారం తెల్లవారుజామున ఒంటిగంట సమయంలో ఆత్మహత్యకు...
ఆదోని 29 10 24: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 22/- రూపాయలు, రిటైల్: 1kg 24/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg....
ఆదోని 28 10 24: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 22/- రూపాయలు, రిటైల్: 1kg 24/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg....
భక్త కనకదాసు జయంతిని ప్రభుత్వం అధికారికంగా కర్నూలు లో నిర్వహించాలని బి. సి. సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మను కోరిన కర్నూలు జిల్లా కురువ సంఘం నాయకులు.రాష్ట్రవ్యాప్తంగా భక్త కనకదాసు జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని...
కర్నూలు జిల్లా ఆదోని మండలం కుప్పగల్ గ్రామంలో రెవెన్యూ అధికారులు రైతు సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ రైతు సదస్సులో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మండల అధ్యక్షుడు కే. శేఖర్ మరియు రైతులు రీ సర్వే...
రాష్ట్రవ్యాప్తంగా భక్త కనకదాసు జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరుతూ సిఎం చంద్రబాబుకు వినతిపత్రం పంపినట్లు కర్నూలు జిల్లా కురువ సంఘం అధ్యక్షుడు పత్తికొండ శ్రీనివాసులు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుడిసె శివన్న ప్రధాన కార్యదర్శి...
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్యతన గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఎండోమెంట్ దేవస్థాన పాలకమండలి కమిటీలలో మరియు ప్రతి పాలకమండలి కమిటీలో ఇద్ధరు బ్రాహ్మణులకు ఉండేట్టు చూస్తామని అందుకు అనుగుణంగా బిల్లును అసెంబ్లీలో ఆమోదించడానికి నిర్ణయం...
కర్నూలు జిల్లా ఆదోని శివారు రాజనగర్ వద్ద ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీ కొనడంతో బైక్ పై వెళ్తున్న యం. కృష్ణ అనే వ్యక్తికి గాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం ఆదోని GGH కు...