Author: Public Judgement

దళిత సంఘాల నేతలతో పాటు, పలు స్వచ్ఛంద సంఘ ల ఘన నివాళి

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా కర్నూలు జిల్లా పత్తికొండలో దళిత సంఘాల నేతలతో పాటు, పలు స్వచ్ఛంద సంఘ ప్రతినిధులు ఘన నివాళి అర్పించారు. దళిత సమాఖ్య నాయకులు శీను, మోజెస్ ఆధ్వర్యంలో స్థానిక ఆర్…

కులమతాలకు అతీతంగా అనగారిన వర్గాల అభ్యున్నతి కోసం

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కులమతాలకు అతీతంగా అనగారిన వర్గాల అభ్యున్నతి కోసం హక్కులు కల్పించిన మహోన్నత రాజనీతిజ్ఞుడు అని ఎమ్మార్పీఎస్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొందిమడుగుల రమేష్ అన్నారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా పత్తికొండలో రాజ్యాంగ…

మేమంతా సిద్ధం బస్సుయాత్రలో సీఎం జగన్ పై దాడి

సిఎం జగన్‌పై రాళ్ల దాడి జరిగింది.బస్సుయాత్రలో భాగంగా సింగ్‌నగర్‌కు చేరుకున్న క్రమంలో సీఎం జగన్‌పై రాయితో దాడి చేశారు. బస్సుపై నుంచి సీఎం జగన్‌ ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో రాయితో దాడి జరిగింది.అయితే ఆ రాయి అత్యంత వేగంగా సీఎం…

37 లక్షల నగదు స్వాధీనం

కర్నూలు జిల్లా ఆదోని రైల్వే స్టేషన్ సమీపంలో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు మరియు టూ టౌన్ పోలీసులు ఎన్నికలలో భాగంగా తనిఖీలు నిర్వహిస్తుండ మల్లికార్జున అనే వ్యక్తి నుండి 37 లక్షలు నగదు స్వాధీనం చేసుకొన్నారు.డి.ఎస్.పి శివ నారాయణ స్వామి తెలిపిన…

సలకలకొండ గ్రామంలో చిరుత మృతి

కర్నూలు జిల్లా ఆదోని మండలం , సలకలకొండ గ్రామం లో చిరుత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. గ్రామస్తులు ఇచ్చిన సమాచారంతో ఆదోని అడవి అటవీశాఖ FRO తేజస్విని ఘటనా స్థలాన్ని చేరుకునీ చిరుత మృత దేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం…

స్పందన అర్జీలను గడవు లోపు పరిష్కారం చూపాలి

కర్నూలు జిల్లా..స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలను ఏ ఒక్క అధికారి నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించి అర్జిదారులను సంతృప్తిపరిచేలా చూడాలని ఆదోని సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ పేర్కొన్నారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం నందు స్పందనలో పాల్గొని డివిజన్లోని…

ఈవీఎం యంత్రాలపై ప్రజలకు అవగాహన

కర్నూలు జిల్లా ఆదోని సబ్ కలెక్టర్/ ఆదోని ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ఈవీఎం యంత్రాల పని తీరుపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సోమవారం సబ్ కలెక్టర్ ఆవరణంలో డి ఎల్ పి ఓ కార్యాలయపు పరిపాలన అధికారి వీరభద్రప్ప…

రూ.50వేలకు మించి నగదు తీసుకెళ్లకూడదు: EC.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం త్వరలో ఎన్నికల షెడ్యూల్ రానున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా కీలక విషయాలు వెల్లడించారు. ‘కోడ్ అమల్లోకి వస్తే పోటీలో ఉండే అభ్యర్థులు, ఏజెంట్లు, కార్యకర్తలు రూ.50వేలకు మించి నగదు, రూ. 10వేల…

సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా

కర్నూలు జిల్లా ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ఉపాధి పెండింగ్ బిల్లులు చెల్లించాలని, కరువు మండలాలకు రావలసిన 50 రోజుల పని దినాలు వెంటనే కల్పించాలని, కరువు సహాయక చర్యలు భాగంగా రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి 14…

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ, కలెక్టర్

కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని పలు పోలింగ్ కేంద్రాలను మంగళవారం కలెక్టర్ డా.జి.సృజన, ఎస్పీ కృష్ణకాంత్, సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ పరిశీలించారు. పట్టణంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ మరియు ఎం ఐ జి లో ఉన్న నేషనల్…