Author: Public Judgement

24 నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు 24, 25, 26 తారీకు మూడు రోజులపాటు జరగనున్నయి. వాస్తవంగా ఎల్లుండి 19 నుంచి జరగవలసి ఉండగా గవర్నర్ బక్రీద్ పండుగ సందర్భంగా సెలవులపై ఉండటంతో అసెంబ్లీ సమావేశ తేదీల్లో మార్చారు. 24న ప్రోటుం స్పీకర్…

పవన్ కళ్యాణ్ ఛాంబర్‌ రెడీ

అమరావతి: డిప్యూటీ సీఎం పవన్‌కు సచివాలయంలో ఛాంబర్‌ రెడీ చేశారు. సచివాలయంలో పవన్ కళ్యాణ్ కి రెండో బ్లాక్‌ మొదటి అంతస్తులో 212 రూమ్‌ కేటాయించరు.జనసేనకు చెందిన మంత్రులకు అదే అంతస్తులో ఛాంబర్లు ఏర్పాటు చేశారు. పవన్, నాదెండ్ల, కందుల దుర్గేష్…

స్కార్పియో వహనం బోల్తా

కర్నూలు: Ts 33 c 9462 స్కార్పియో వహనం అలంపూర్ చౌరస్తా దాటిన తరువాత కర్నూలు వెళ్ళే రోడ్డులో ఉత్తర పుడ్ కంపిని దగ్గర వహనం బోల్తాపడి అందులో ప్రయాణిస్తున్న వారికి గాయాలు వారిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్ లో…

యువకుడు ఆత్మహత్య

కర్నూలు జిల్లా ఆదోని మండలం పేసలబండ గ్రామానికి చెందిన సలేంద్ర ఈశ్వర్ (20) అనే యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే ఎస్సై గోపాల్ తెలిపిన వివరాల మేరకు ఆదివారం రాత్రి నగరుర్ RS సమీపం km no…

రాజకీయాలపై హీరో సుమన్ వ్యాఖ్యలు

సినిమా వాళ్ళు హీరోలే కాదు లీడర్ల అవుతారు..దేశానికి మోడీ గారే సరైన ప్రధాని.. కర్నూలు జిల్లా ఆదోనిలో సినీ నటుడు సుమన్ ఎద్దుల కాటన్ ప్రైవేట్ లిమిటెడ్ రెడీమేడ్ బట్టల షాపు ను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా…

ఆదోనిలో సినీ నటుడు హీరో సుమన్

కర్నూలు జిల్లా ఆదోనిలో ఎద్దుల కాటన్ ప్రైవేట్ లిమిటెడ్ రెడీమేడ్ బట్టల షాపు ను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన సినీ నటుడు సుమన్.. ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే పార్థసారధి, మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు మల్లప్ప, శ్రీకాంత్…

పాత నేరస్తులకు కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు

కర్నూలు జిల్లా ఆదోని టూ టౌన్ పోలీస్ స్టేషన్లో పాత నేరస్తులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ ఆదేశాల మేరకు ఆదోని డిఎస్పి శివ నారాయణ స్వామి పర్యవేక్షణలో ఆదోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పేకాట,…

మంగళగిరి ప్రజలకోసం లోకేష్ “ప్రజాదర్బార్”

తొలిఅడుగులోనే యువనేత నారా లోకేష్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మంగళగిరి: ఉండవల్లి నివాసంలో ప్రజలను కలుసుకున్నరు. శాసనసభ్యుడిగా సరికొత్త వరవడికి శ్రీకారం చుట్టారు. ఎన్నికల ప్రచారంలో మంగళగిరి ప్రజలకోసం తమ ఇంటి ద్వారాలు తెరిచే ఉంటాయని చెప్పిన లోకేష్ నియోజకవర్గ ప్రజలు…

ఆదోని డివిజన్లో కురిసిన వర్షం

వాతావరణ శాఖ అధికారులు తెలిపిన వివరాల మేరకు ఆదోని డివిజన్లో అత్యధికంగా మంత్రాలయం 43.4 మిల్లీమీటర్లు అత్యల్పంగా కోసిగిలో 1.2 మిల్లీమీటర్లు వర్షం కురిసినట్లు తెలిపారు. ఆదోని డివిజన్లో 14వ తేదీ కురిసిన వర్షం వివరాలు 1.మంత్రాలయం / Mantralayam –…