ఉత్తరప్రదేశ్లో మంగళవారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. హత్రాస్లో జరిగిన ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కసారిగా తోపులాట జరగ్గా పదుల సంఖ్యలో మృతి చెందారు. ఈ ఘటనలో 15 మంది మహిళలు, చిన్నారులకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి సహాయక చర్యలు చేపట్టారు. అదేవిధంగా యూపీలోని హాథ్రస్ జిల్లా రతిభాన్పూర్ లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. భోలే బాబా […]
బస్సులో నుంచి పడిన వ్యక్తి కి తలకు తీవ్ర గాయాలు
కర్నూలు జిల్లా ఆదోని మండలం చిన్న తుంబలం గ్రామానికి చెందిన ఇబ్రహీం(60) అనే వ్యక్తి బస్సులో నుంచి కిందపడి తలకు తీవ్ర గాయాలు అయ్యాయి.వివరాల్లోకి వెళితే చిన్న తుంబలం గ్రామానికి చెందిన ఇబ్రహీం అనే వ్యక్తి ఆదోనికి రావడానికి పెద్ద తులంలో రైచూర్ నుంచి ఆదోనికి వెళ్ళ కర్ణాటక బస్సులో ఎక్కి మెట్ల వద్ద కూర్చుని నిద్రలో జారిపోవడంతో కుప్పగల్ గ్రామ సమీపంలో బస్సు డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో నిద్రమత్తులో ఉన్న ఇబ్రహీం మెట్లపై నుంచి […]
కొత్త క్రిమినల్ చట్టాలను అమల్లోకి తెచ్చిన మోడీ సర్కార్
కోర్టు కోర్టుకి, తీర్పు తీర్పుకి వ్యత్యాసాలు ఉండడంతో వాయిదాల మీద వాయిదాలు పడుతున్న కేసులతో దొంగలు దొరలుగా – దొరలు దొంగలుగా చలామణి అవుతున్నారు. మనదేశంలో సామాన్యుడికి న్యాయం జరుగుతుందా అనే ఆలోచన సన్నగిల్లుతుంది. బతికుండగా తుది తీర్పు వస్తే చాలు అని ఎదురుచూసే పరిస్థితి సామాన్యులది. పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయిన తర్వాత కోర్టులో తీర్పు కోసం రోజులు ఎదురు చూడకుండా సత్వరంగా తీర్పు రావాలని సామాన్యు ప్రజలు ఎప్పటినుంచో చేస్తున్న డిమాండ్.. టీవీ9 […]
APSPDCL విద్యుత్ వినియోగదారులకు విజ్ఞప్తి
అమరావతి: Phonepe, GPay, PayTM మరియు ఇతర UPI Apps నందు మీరు బిల్లులు చెల్లించుటకు వీలుపడదని విద్యుత్ అధికారులు పేర్కొన్నారు. ఇప్పటినుంచి గూగుల్ ప్లే స్టోర్స్ నుంచి యాప్ ను డౌన్లోడ్ చేసుకొని కరెంట్ బిల్లులు కట్టాలని తెలిపారు. RBI మార్గదర్శకాలను అనుసరించి ఇకమీదట Phonepe, GPay, PayTM మరియు ఇతర UPI Apps నందు మీరు బిల్లులు చెల్లించుటకు మా APSPDCL డిస్కమ్ పేరు కనిపించదు. కనుక మీరు APSPDCL Consumer App ని […]
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు లేఖ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. తెలుగు రాష్ట్రాలకు ఇచ్చిన విభజన హామీలను లేఖలో ప్రస్తావించారు. విభజన హామీల పరిష్కారానికి కలిసి చర్చించుకుందామని ఈ సందర్భంగా కోరారు. విభజన జరిగి పదేళ్లు దాటినా కొన్ని అంశాలు ఇంకా పరిష్కారం కాలేదని పేర్కొన్నారు. పరస్పర సహకారం.. తెలుగు ప్రజల అభ్యున్నతికి తోడ్పడుతుందని లేఖలో తెలిపారు. ఈనెల 6న ముఖాముఖి కలిసి చర్చించుకుందామని చంద్రబాబు లేఖలో ప్రతిపాదించారు. ఉమ్మడి అంశాలను సామరస్య పరిష్కారానికి […]
ప్రభుత్వ భూమిని ఆక్రమణ చేసి రోడ్డు లేకుండా చేశారు
పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రసెల్ సిస్టం – పిజిఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చిన అర్జీలను ఏ ఒక్క అధికారి నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించి అర్జిదారులను సంతృప్తిపరిచేలా చూడాలని ఆదోని సబ్ కలెక్టర్/ఆర్డీవో (ఇంచార్జ్) హెచ్ ఎన్ ఎన్ ఎస్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ చిరంజీవి పేర్కొన్నారు. కర్నూలు జిల్లా ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రసెల్ సిస్టం – పిజిఆర్ఎస్ లో ఆదోని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి పాల్గొన్నారు. డివిజన్లోని ఆయా మండలాల నుంచి […]
ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు
కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేదీ 01-07-24 పత్తి అత్యధికంగా ₹. 7614 /- రూపాయలు కనిష్ట ధర ₹. 4000/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 0/- రూపాయలు కనిష్ట ధర ₹. 0/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹. 5513/- రూపాయలు కనిష్ట ధర ₹. 4115/- రూపాయలు పలికింది.
కేదార్నాథ్లో మంచు తుపాను
ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ గాంధీ సరోవర్ ప్రాంతంలో ఆదివారం(జూన్30) ఉదయం మంచు తుపాను చెలరేగింది. ‘కేదార్నాథ్ దామ్ వెనుకాల ఉన్న మంచుపర్వతం దగ్గర ఉదయం 5 గంటలకు మంచు తుపాను వచ్చింది. దీని వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టాలు జరగలేదు. పర్వతం మీద నుంచి మంచు కిందికి వచ్చింది. ఇది కేదార్నాథ్లో అలజడికి కారణమైంది’అని రుద్రప్రయాగ్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ విశాఖ అశోక్ తెలిపారు.
పెళ్లైన రెండు నెలలకె యువకుడు ఆత్మహత్య
కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతెకుడ్లూరు గ్రామంలో శనివారం రాత్రి ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకున్న బసవరాజు (22) అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయం నిద్ర లేచి పక్క గదిలో ఫ్యాన్ కు వేలాడుతున్న భర్తను చూసిన భార్య కవిత వెంటనే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు తెలిపింది. రెండు నెలల క్రితమే హత్రి బెలగల్ గ్రామానికి చెందిన కవితకు బసవరాజుకు వివాహమైంది. వివాహమైన రెండు నెలలకే ఇలా జరగడంతో సంతెకుడ్లూరు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. […]
రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఉదయం రాయ నగర్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి ట్రైన్ కి పడి మృతి చెందినట్లు సమాచారం. అక్కడ నివసిస్తున్న స్థానికులు సమాచారం అందించారు. అక్కడే ఉన్న సైకిల్. వైట్ కలర్ టోపీ, అంత్రాలు, వాటర్ ప్యాకెట్లతో కర్ణాటక లిక్కర్ మృతి చెందిన వ్యక్తివిగా అనుమానంతో ఇవన్నీ కూడా పక్కన తీసిపెట్టినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.