కర్నూలు జిల్లా ఆలూరు మండలాని కి చెందిన CASE 770 ఎర్త్ మూవర్ అమ్మకానికి కలదు. పూర్తి వివరాలకై బండి ఓనర్ బసవ గౌడ్, ఫోన్: +91 90524 57227 ఈ నెంబర్కు సంప్రదించగలరు. బండి మోడల్ మోడల్ 2017 గమనిక : కొనుగోలు విక్రయాలకు సంబంధించి లావాదేవీలు మాకు ఎటువంటి సంబంధం లేదు. అమ్మకానికి పెట్టిన వాహనం యొక్క పూర్తి వివరాలు యజమానులకు ఫోన్ చేసి తెలుసుకోగలరు. వాహనం కండిషన్ గురించి కానీ, వాహనానికి చెందిన […]
ఆదోనిలో కూరగాయల ధరలు
ఆదోని రైతు బజార్లో ఈరోజు కూరగాయలను ఈ విధంగా ఉన్నాయి 07.07.2024
పెన్షన్ పంపిణీ చేయాల్సిన నగదు చోరీ
కర్నూలు జిల్లా ఆదోని 27వ వార్డ్ సచివాలయంలో పెన్షన్ పంపిణీ చేయాల్సిన నగదు చోరీ అయినట్లు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో సచివాలయ ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. సచివాలయ ఉద్యోగి రవికుమార్ తెలిపిన వివరాల మేరకు పెన్షన్లు ఇవ్వడానికి 17 లక్షలు బ్యాంకు నుంచి డ్రా చేసుకొని వచ్చి సచివాలయంలో లెక్కపెడుతుండగా సుమారు ఉదయం 12 గంటల 10-15 నిమిషాల ప్రాంతంలో చెవిటి మూగ వ్యక్తి సచివాలయం లోకి వచ్చి మాటల్లో పెట్టి 50వేలు తీసుకొని పరాలయాడని […]
ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు
కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేదీ 29-06-24 పత్తి అత్యధికంగా ₹. 7592 /- రూపాయలు కనిష్ట ధర ₹. 4002/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 6350/- రూపాయలు కనిష్ట ధర ₹. 5120/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹. 6819/- రూపాయలు కనిష్ట ధర ₹. 2816/- రూపాయలు పలికింది.
ఆదోని కూటమిలో కొమ్ములాటలు.. వైరల్ గా మారిన వీడియో..
ఎన్నికల్లో కష్టపడిన టిడిపి నాయకులను పట్టించుకోవడంలేదని సోషల్ మీడియాలో ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధిని ప్రశ్నించారు నాయకులు. ఎన్నికల ముందు 10% శాతం నేనే అయితే 90% మీనాక్షి నాయుడు ఎమ్మెల్యే అని చెప్పిన పార్థసారథి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.కూటమి పల్లకి మోసిన బాధితుడు TNTUC కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి బోయ మల్లికార్జున ఏకంగాకూటమి పల్లకి మోసి మోసపోయిన కార్యకర్త బాధితుల ఐక్యవేదిక విన్నపం ఏమనగా అని ఎమ్మెల్యేను పార్థసారధిని ప్రశ్నించారు. సోషల్ […]
ఆదోనిలో కూరగాయల ధరలు
ఆదోని రైతు బజార్లో ఈరోజు కూరగాయలను ఈ విధంగా ఉన్నాయి 29.06.2024
తెలుగు రాష్ట్రాల సీఎంలు త్వరలో ఒకే వేదికపై
వచ్చే నెలలో ఒకే వేదికపై చంద్రబాబు, రేవంత్ రెడ్డితెలుగు రాష్ట్రాల సీఎంలు త్వరలో ఒకే వేదికపై కనిపించనున్నారు. జులై మూడో వారంలో మొట్టమొదటి ప్రపంచ కమ్మ మహాసభలు హైదరాబాద్లో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు. ఈ విషయాన్ని కమ్మ మహాసభ నిర్వాహకుడు జెట్టి కుసుమకుమార్ వెల్లడించారు. హైదరాబాద్లోని హెచ్ఐసీసీ ఈ ప్రపంచ కమ్మ మహాసభ వేడుకలకు వేదికగా నిలవనుంది.
ఎన్నికలలో పనిచేసిన సిబ్బందికి 1నెల జీతం బోనస్..
చంద్రబాబు నాయుడు ఉదారత..ఎన్నికలలో పనిచేసిన సిబ్బందికి 1నెల జీతం బోనస్ ఇస్తూ చంద్రబాబు ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. దీనిపట్ల ఉద్యోగ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి.. మాములుగా అయితే పనిచేసిన 45 రోజులకు రోజుకు 120 రూపాయలు లెక్కగట్టి జీతం ఇస్తారు.. కానీ వారి గ్రెడ్ ను బట్టి వారికి నెల జీతం బోనస్ గా ఇచ్చింది..
అన్న క్యాంటీన్ లు పునరుద్ధరణకు రూ.189 కోట్లు.
అమరావతి: పేదల ఆకలి బాధలు తీర్చే అన్న క్యాంటీన్ల పునరుద్ధరణకు తక్షణం రూ.189.22కోట్లు అవసరమని పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ అంచనాలు వేసింది. ఆర్థికశాఖకు పంపిన ప్రతిపాదనలకు ఆమోదం రాగానే పనులు ప్రారంభించి సాధ్యమైనంత త్వరగా వాటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు. తొలి దశలో 183 క్యాంటీన్ల పునరుద్ధరణకు రూ.189.22 కోట్లు అవసరమని ఇంజినీర్లు అంచనాలు వేసి ఆర్థికశాఖకు నిధుల కోసం ప్రతిపాదించారు.
ఆదోనిలో కూరగాయల ధరలు
ఆదోని రైతు బజార్లో ఈరోజు కూరగాయలను ఈ విధంగా ఉన్నాయి 28.06.2024